డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగం లాగా ఉందని, బడ్జెట్లో పచ్చి అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని మా
మహిళలు ఎందులో తీసి పోరణడానికి నిదర్శనం మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షురా
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బడ్
సాధారణంగా కోర్టు జరిమానా అంటే వేలల్లో ఉంటుంది. మరి ఎక్కువ అయితే.. అది లక్షల్లోకి ఉండే అవకాశం ఉంది. కానీ, కోర్టు కోటి రూపాయిల
సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఎస్సీ వర్గ
గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని.. ఈ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టలో వసతులు కల్పించిందని మంత
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.. దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొ
లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేసి... ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం
పిల్లలకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సీతక్క తెలిపారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్త
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఖాళీ స్థల
బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్
పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణమస్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోల
అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును ఎమ్మెల్సీ తీన్మా
ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్ధాలు చెబుతోందని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. అక్క
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మా
ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ పాలన
యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల యందు 2004 నుంచి నడుపుతున్న మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ కోర్స్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ కళా
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంద
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్ల
పసుపు రైతులకు రూ.15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలి
మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ
తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అద్దంకి దయాకర్
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవ
జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి.. జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని హరీశ్రావు విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని.. ఏటా 2లక్షల ఉ
అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదన
బీసీలను కులగణన పేరుతో వంచించి.. అవమానించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ
పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్-2025" క్రికెట్ టోర్నమెంట్ ను ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) మరియు ఢిల్లీలో తెలంగాణా ప్రభుత్వ
పద్మశాలీ సోదరులు త్యాగంలో ఎప్పుడూ ముందుంటారనీ, వారి త్యాగాలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా
ప్రభుత్వం పంపిణి చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పక్క సమాచారంతో లారీని ఎస్ఓటీ పోలీసులు ఓఆర్ఆర్ వద్ద లా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పులు చేసిందని, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయిందని బ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐపిఎస్లను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ
బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎల్ శ్రావణి నియమితులయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాల
తాను ఎమ్మెల్సీ అడగటం లేదని, తాను అడగనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు పార్ట
కాంగ్రెస్ ను ఓడించేందుకు బిజెపి, బిఆర్ఎస్ కుట్ర చేస్తుందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఎమ్మెల్సి ఎన్నికల్ల
సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డ
కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు సభ్యురాలుగ మాజీ వైస్ చైర్మన్ భానుక నర్మదా మల్లికార్జున్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక
నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార
పంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం పై సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరమని ఎన్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారనే కారణంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ కొద్ది రోజుల క్రితం సస్పెం
అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోయడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు క
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావని మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమేనని ఆయన వ్యాఖ్యలను సి డబ్లు. సి సభ్యులు
భారతదేశ అభివృద్ధి చెందాలంటే సనాతన ధర్మం కాపాడబడాలని, అది బ్రాహ్మణుల వల్లే సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార
శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఆంధ్రపు సుదర్శన్ తిరిగి నియమితులైనారు.శివసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన
తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షో, స్పెషల్ షో, ప్రీమియర్ షోలకు హైకోర్టు అనుమతిని నిరాకరించింది. అంతేకాక.. 16 సంవత్స
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు టిపిసిసి క్
తెలంగాణ వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కమిటీ ,మాదాపూర్లోని HICCలో "గో డిజిటల్ గ్ర
ఎస్ఎల్బీసీ సంఘటన తెలంగాణ ప్రజానీకాన్ని కుదిపివేసిందని, వర్కర్స్ క్షేమ సమాచారాలు ఇంకా తెలియరాకపోవడం పట్లబీజేపీ రాష్ట్ర
గ్రూప్ 2 పోస్టులను 783 నుంచి 3 వేలకు పెంచాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యకులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవం
టిఎస్ఆర్టిసి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కండక్టర్ వద్ద తగినంత చిల్లర లేనప్పుడు టికెట్ వెనక వైపున ఇవాల్సిన డబ్బుల
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు బిసి జర్నలిస్ట్ లు ఓటు వేసి గెలిపించాలని
నిరుద్యోగులు, యువకులకు జవాబు చెప్పుకోక …మత రాజకీయాలకు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ పాల్పడుతున్నారని మంత్రి సీతక్క విమ
మహాశివరాత్రి పర్వదిన పురస్కరిఉంచుకొని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ని అంబర్ నగర్ లో మార్కండేయ దేవాలయం లో శివపార్వతుల కళ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైద
మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని స్టేషన్ ఘన్ప
4300 కోట్లు ఎక్కడ పోతున్నాయి...టకీటకీమని రైతుబంధు పడుతలేదు. తులం బంగారం వస్తలేదు.. మరి టకీటకీమని రాహుల్ గాంధీ ఖాతా
లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ కు గుండె పోతూ రావడంతో సకాలంలో సిపిఆర్ చేసి తోటి కానిస్టేబుల్ ప్ర
15 నెలల తరువాత ప్రజలు గుర్తుకు వచ్చారా అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్ని
రాజకీయాల కోసం అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై మండిపడ్డారు. ప్రభుత్వానికి నిర్మాణ
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కెసిఆర్ అంతగా బయట కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలన్న
ఈ నెల 9వ తేదీన లగ్జరీ కార్లతో హైదరాబాద్ ఓఆర్ఆర్ రింగు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు స్టంట్స్ చేసారు. అయితే అక్కడ ఉన్న స
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని పెరిక సింగారం గ్రామానికి చెందిన పర్వతబోయిన లక్ష్మయ్య, వీరమ్మ కుమారుడు రమేష్ కళ్యా
మరో సరి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తల్లోకి ఎక్కారు. గతంలో సినీనటి మాధవీలతపై అసభ్యకరమైన దూషణలు చేస
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కా
హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో రెడ్ క్రాస్ భవన్ హాలులో జరిగిన వినియోగదారుల సమైక్య రాష్ట్ర సదస్సు లో జాతీయ సి. సి. ఐ చీఫ్ పా
టీబీసీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు హోలీ ప్రిన్స్ గాస్పల్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు దైవజనులు బిషప్ డాక్టర్ కొమ్ము
జీఓ నెం.81 ప్రకారం 61సం. వయస్సు పైబడిన విఆర్ఎ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు,రాజ్యసభ సబ్యుల
ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్ సహా గ్రామాల
బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను...పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస
సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన
కేటీఆర్, హరీష్ రావును తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం అన్నారు. బుదవారం మీ
పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృ
మాదిగ, మాదిగ ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక తెలిపింద
తెలంగాణాలో నూతన రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో మంది ప్రజలు గత పదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా
ఉపాధి కోసం ఓ మహిళా పాల వ్యాపారం కోసం చిన్నపాటి పాల బూత్ ను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం దానిని
తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు గురుకుల స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన
బీసీ ఆత్మీయ బంధువులకు జోగులాంబ గద్వాల జిల్లా బి సి సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ బహిరంగ లేఖ రాశారు.తెలంగాణలో ఇటీవల
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి కెటిఆర్ విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలతో అధికార పీఠమెక్కి.. రైతులను బలిపీఠం ఎక
దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం స
సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు మాట్లా
చదువుల తల్లి సరస్వతిని దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగ
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు అ
హైదరాబాద్ గడ్డపై తొలిసారి ప్రభుత్వ గుర్తింపు పొందిన స్థానిక జర్నలిస్టుల సంఘం ''హైదరాబాద్ యునియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ య
గద్వాల జిల్లా అయిజా పట్టణంలోని శ్రీ కృష్ణవేణి స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్ధిడిపై ఓ ఉపాధ్యాయురాలు క్రూరంగా
రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా క
సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న టికెట్ రాయితీని రైల్వే శాఖ రద్దుచేసింది. కేవలం కింది బెర్త్ మాత్రమే కేటాయిస్తోంది. జనర
అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ పథకాలు అందజేయాలి అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్వహించి
తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం బయటపడింది. సచివాలయంలో ఫేక్ ఐడితో ఓ వ్యక్తి దొరికాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా
త్వరలోనే ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ఉమ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. . వెంటనే రూ.5 వేల కోట్లు రిలీజ్ చేసి ఫీజు రీ
సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ స్లాబ్ కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పన్నా జిల్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు వచ
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార
బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, O
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ప్రారంభంకాగానే క్వశ్చన్ అవర్ చేపట్టాలని బిఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో రసభాసంగా మారింద
శ్రీవిద్య సెకండరీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మెట్టకంటి మైథిలి రెడ్డికి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టరేట్లో కమ
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించి వారికి న్యాయం చేయాల్సిన ఓ ఖాకీ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎ
హైద్రాబాద్ కూకట్ పల్లి కి చెందిన చందన్ మిశ్రా@ నగేష్ ను గత మూడు రోజుల క్రితం చింతూరు పోలీస్ లు సివిల్ డ్రెస్ లో వచ్చి ఎత్తుక
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీయే వ్యవహరిస్తోందని తమిళనాడు రాష్ట్ర కో-ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
;శ్రీ రామకృష్ణ సేవా సమితి హనుమకొండ ప్రాంగణంలో క్రెడాయ్ వరంగల్ వారి ఆర్థిక సౌజన్యంతో ఏర్పరిచిన 10 కిలో వాట్స్ సోలార్ ప్లాంట
ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగ
బండి సంజయ్ రాములవారి మీద ఒట్టు వేస్తావా.. రాజ్యాంగం మీద ఒట్టు వేస్తావా చెప్పాలని టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహ
సంచలనం రేపిన ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసుల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బిజెపి నేత, మల్కాజ్గిరి ఎం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో ఇద్దరు యువకులు విన్నూతన రీతిలో దే
మాజీ ఎమ్మెల్సీ,సీనియర్ పాత్రికేయులు,ఆర్. సత్యనారాయణ ఆకస్మికంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డికి చెందిన సత్
ఎంతో మంది బడా సంపన్నులు లక్షల రూపాయలు బిజినెస్ పేరుతో అప్పు తీసుకొని కట్టకున్న పట్టించుకోని అధికారులు సామాన్యులపై ప్రతా
సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం గ
కిడ్నీ రాకెట్ దందాలో తొమ్మది మందిని అరెస్టు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నీ రాకెట్ కేసుపై సు
తెలంగాణ రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు రేపటినుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రే
అవినీతి కేసులు తప్పించుకునేందుకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బిజెపిలో చేరారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మం
అవినీతికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ గంగుల కమలాకర్ అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గంగుల అన్ని అక్
కరీంనగర్ కలెక్టర్ కు ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యం అభివృద్ధి శిక్షణ తరగతులను స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిర్వహించి యువత మరియు మహిళలలో
.తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లో వాహనాలకు ప్రమాదం జరిగింది. కాన్వాయ్లు ఒకదానితో ఒకటి స్వల్పంగా ఢీకొన్నా
నిర్మాత దిల్ రాజు నివాసంలో నాలుగో రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్ విసి నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీల పరిశీలిస్తున్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 1000 డిప్యూటీ సర్వే ఉద్యోగాలను అర్హత గల డిప్లమా బిటెక్ ఐటిఐ సివిల్ ఇంజనీర్ వారితో మాత్రమే భర్త
జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024- 25 లో స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్ల రేస్ ఈవెంట్లో తెలంగాణకు చ
ప్రముఖ సింగర్ మధుప్రియ కొత్త వివాదంలో చిక్కుకున్నారు.ఆమెపై హిందువులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సింగర్ ను
ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ
ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పర
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలు, 63 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు, వార్డు సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నా
హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత, దిల్ రాజుకు చెందిన ఇల్లు, ఆఫీసుల
ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 24 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్
రైతు కమిషన్ కార్యాలయంలో ఉద్యాన వన పంటలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ
ఈ ఏడాది కాలంలో రూ. లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏ పీకినవ్ రేవంత్ రెడ్డి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి
దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం భాగస్వామ్యం 2 శాతం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.ఒడిశాలోని చారి
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంత
తెలంగాణలోని లిక్కర్ లవర్స్కు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెల
ధర్మారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లావుడ్య రూప్ల నాయక్ తండ్రి లావుడ్య రత్న నాయక్ ఇటీవల మృతి చెం
పసుపు బోర్డు విషయంలో ఎంపీకి బాధ్యతారహితంగా మాట్లాడటం అలవాటే అని,రాజకీయాల్లో అయన ఎప్పుడు వెలికి మాటలే మాట్లాడతారని బీఆర్
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్
కందుల మద్దతు ధర 7550 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు కందులను మద్దతు ధరకు అమ్మ
బీజాపూర్ పరిదిలో నక్సల్స్ పేరు మీద 12 మంది అమాయక ఆదివాసీలను కేంద్ర సాయుధ బలుగలు కాల్చి చంపి ఎన్కౌo టర్ అనడం ఇది కొత్తేమీ కాద
ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్రె
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం)గా పద్మజ రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్డీఎస్ 1991 బ
కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేండ్ల కాలం పట్టిందని హ
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గుండాల రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసా
రాష్టంలో ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం సినీహీరో అల్లుఅర్జున్ ఇంటి మీద,మొన్న నాంపల్లి బీజేపీ
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం కొందరి మధ్య ఘర్షణలకు దారి తీస్తుంది. వివరాల్లోకి వెళ్తే..వనపర్త
ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. గురువారం ఉదయం తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కెటిఆర్
మాజీ మంత్రి హరీశ్రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీలో పుప్పాల గూడ క్రిన
సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్టు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మే
హైదరాబాద్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్
మందు బాబులకు షాకింగ్ న్యూస్ ఇది. తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపె
ప్రకృతి యొక్క అత్యంత అందమైన ఆకర్షణీయమైన జీవులలో పక్షులు ఒకటి . ఇవి రెండు కాళ్ళు రెండురెక్కలు కలిగి ఉండి శరీరమంతా ఈకలతో ని
పశు వైద్యులు & ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన డైరీ మరియు క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆవిష్కరించారు. ఈ సంద
ప్రతి ఊర్లో పండ్ల చెట్లు నాటుదాం..పకృతిని ప్రజలను కాపాడుదాం..పకృతి ప్రసాదించిన పండ్ల చెట్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉండాల
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. దోపిడిదారుల, విధ్వంసకారుల, అబద
అన్నా యూనివర్సిటీ లో లైంగిక దాడి ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను అక్కడి బీ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాల దాడిని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్.తీవ్రంగా
ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తన వెంట న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దా
ఏసీబీ కేసు లొట్టపీస్ కేసు.. లొట్టపీస్ ముఖ్యమంత్రి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవ
మిషన్ భగీరథ నీరు రావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని ఏడో వార్డులో ప్రజలు రోడ్డెక్కి
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించింది. అయితే
లోని కొత్తపేట సరూర్ నగర్ లో గల అనాధ విద్యార్థుల వసతి గృహాన్ని జాతీయ మానవ హక్కులు - మహిళా మరియు శిశు సంరక్షణ సమితి సభ్యులు సం
దమ్మాయిగూడ రుద్రపాల్ కుమ్మరి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సంఘ పెద్దల ఆధ్వర్యంలో స్థానిక క
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్గా నిర్మాణం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మ
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్ను పూర్తిగా పక్కకు పెట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి
ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర
మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తనపై నమోదు చేసిన ఏసిబి కేసును కొట్టివేయాలంటూ ఇటీవల కోర్టులో కెటిఆర
జనవరి దేశంలో హెచ్ఎంపివి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే నాలుగు కేసులు గుర్తించగా.. మంగళవారం ఉదయం మరో మూడు క
మాదాపూర్లోని గ్రీన్ కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ మంగళవారం
కరీంనగర్ ఉమ్మడి జిల్లా గోదావరిఖనిలో నివాసముంటున్న జకిన శ్రీలత ఉద్యోగరీత్యా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించడమ
ప్రజలకు వ్యతిరేకంగా... ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మె
ఫార్ములా ఈ కేసు రేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు నంది నగర్ నుండి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ వర
ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అర
ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ నందినగర్ లోని త
తెలంగాణ విద్యా శాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ సారి సంక్రాంతికి అయిదు రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 17 వ
తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉండడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతు
రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళ
ప్రజల్లో అవయవ దానంపై అవగాహన తీసుకురావాలని ఎపి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గుంటూరులోని మెడికల్ కళాశాలలో శుక్ర
ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టిజిఎస్పిలో చేరారని డిజిపి జితేందర్ తెలిపారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అన
బిసిల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత వ్యా
మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. తొలి విడత సంచార చేపల విక్రయ వాహనాలను ఆమె ప
గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తెలంగాణను మారుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి రెండు వేట మెగావాట్ల గ్ర
రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయనేది నిజం కాదా అని నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్ప
ఎవరికీ దండం పెట్టే అక్కర్లేకుండా.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రైతుల ఖాతాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమ
నూతన సంవత్సరంలో హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుతున్న వ్యాపార యజమానులకు ఉపశమనం లభించింది. బుధవారం LPG కమర్షియల్ గ్యాస్ సిలిం
రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. రైతు భరోసా విధివిధానాల
ప్రముఖ టెలికాం సంస్థలు జిఉ ఐడియా, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే దేశంలోని యూజర్లందరూ తమ సి
రేవంత్రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు క లిసి నూ తన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ప్రజాపాలన ఏర్పాటై సంవత్సరం పూర్
హైదరాబాద్ ఉత్తర నగరవాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త ప్రకటించారు. మేడ్చల్, శామీర్పేట వరక
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ చర్చించింది. ఈ సమావేశానికి డిప్యూటీ
మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో ముఖ్యమైన పనిని చేస్తాయి. అలాగే కిడ్నీలు కూడా తమ విధులను నిర్వహిస్తాయి. శరీరంలో ఎప్
రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సిఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని.. వాటిని త్వరలో బయట పెడతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం తేదీ ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ) వర్చువల్గా రైల్వే టె
రాష్ట్రంలో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశ
యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు డుమ్మా కొడుతున్న 16 మంది టీచర్లపై వేటు పడింది. వారిని సర్వీస్ నుంచి తొలగ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చే
2025 ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవ సంస్థ వ్యవస్థాపకులు డా.వి.డి.రాజగోపాల్ జన్మదిన సందర్బంగ
రాజ్యాధికారానికి దివ్యాంగులు అర్హులేనని రాజ్యాధికారంలో దివ్యాంగులు పాలుపంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్త ఆ
తెలంగాణా రాష్ట్రము లో 16లక్షల75వేలమంది విద్యార్ధుల ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు
ఏడాది కాంగ్రెస్ పాలన బాగుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గిందని ఓబీసీ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఆళ్
పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన సందర్భంలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసి
మంచిగా చదువుకొని విద్యార్థులు తమ తల్లి దండ్రుల గౌరవాన్ని కాపాడాలని మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీ
రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ బె
నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అనంతరం ఆలయంల
చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని, వేగవంతమైన న్యాయాన్ని అంద
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుండి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులుగా కాకునూరి బ్రహ్మచారిని
మాది భయపడే రక్తం కాదని...భయపెట్టే రక్తమని.. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ
కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చ
ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలక
ఫార్ములా – ఈ కార్ రేసింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జార
ఏవైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు అందరూ బొకేలకు బదులుగా మంచి పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించా
రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో
పెద్దపల్లి మండలంలోని చందపల్లి, హనుమంతుని పేట (రాంపల్లి) శివారులలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కల్పించే మౌళిక వసతుల
అత్తా కోడళ్ళు సఖ్యతగా, అన్యోన్యంగా ఉండటం వలన కుటుంబ బాంధవ్యాలు గట్టిపడటమేకాకుండా కుటుంబం సంతోషం తో వెళ్లివిరియగలదని ఇం
ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడిప్లస్ కంపెనీ ప్రయివేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న ఉదయం
డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మృతికి రాష్ట్ర శాసనస
నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటు
మా ఉపాధ్యాయులు మాకే కావాలని విద్యార్థులు పాఠశాల ముందు విన్నూతన రీతిలో నిరసన తెలిపిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకు
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఓ డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు
పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసా
మనం నిత్యం వివిధ రకాల శారీరక, మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను, వారి ఆలనా పాలనలో సతమత మవుతున్న తల్లిదండ్రుల
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో శుక్రవారం గ్రామ పంచాయితీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల ప
పత్తికి మద్దతు ధర ఇవ్వకపోవడంపై మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కనీసం మద్దతు ధ
అల్లు అర్జున్ తన ఇంటి పరువును, ప్రతిష్టను భంగపరిచే విధంగా చెడుగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చ
తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పా
టాలీవుడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండని సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన
సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని, బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్ల పెంపు అనేది చిన్న అంశం మాత్రమేనని, అది ఇష్యూ కాదని ఎఫ్డీసీ ఛై
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. ఈ నెల 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ని నింగిల
జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జూబ్లీహిల్స్ లోని హౌసింగ్ సొసైటీ క
నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప సినిమా టీమ్ భారీ ఆర్థిక స
ఏడుపాయల వనదుర్గామాతను సిఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అనం
రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో
క్రిస్మస్ మాసం పురస్కరించుకొని టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్, ఫౌస్టియన్ ఫౌండేషన్ నేషనల్ న్యూ ఢిల్లీ, చైర్మెన్ మరియు వ్యవస్థ
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన ఈ ఫార్ముల క
డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు
శాసనసభలో ఈ రోజు చీకటి రోజు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవహేళన చేస
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి చాలా తేడా ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. దేవ
అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎంఎల్ఎపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు తెలిపారు. శాసన సభలో ఫార్ముల
శాసన సభలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎంఎల్ఎలు దాడికి యత్నించడం బాధాకరమైన విషయమని మంత్రి పొంగులేటి శ్
ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడంతో శాసన సభ వాయిదాపడింది. సభను 15 నిమిషాల పాటు స్పీకర్ గడ్డ
హైదరాబాద్ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస
కాంగ్రెస్ ప్రభుత్వంపై X వేదికగా బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కొండ చిలు
తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవలే పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకున్న శృతిని
రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కల
ప్రభుత్వం ముందు చూపులేని నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర
లాగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మంథని రాజకీయం మల్లి రసవత్తరంగా మారుతుంది. మంత్రి శ్రీధర్బాబు త
సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఫోరమ్ ఆందోళన చేపట్టింది. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని బ్రాహ్మణులను మోసం చే
రాష్ట్రంలో 1913 జోరో ఎన్రోల్మెంట్ స్కూళ్లున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్కూళ్లలో జీరో ఎన్రోల్మెం
తెలంగాణ నెంబర్ వన్ జూనియర్ టెన్నిస్ ప్లేయర్ రిషితా రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సన్మానించారు. తన అ
టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. ధరూర్ బైపాస్ వద్ద ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు సెషన్స్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పే
ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశ
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. విద్యారంగాన
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.
సిని నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ అరె
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క 11వ వార్షిక నివేదికను ఇతర ప్రముఖులతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఆ
తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం రాత్రి రెడ్ హిల్స్లోని తన ప్రాంగణంలో నావిగేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా ఒక సీరియల్ వచ్చి చేరుతోంది. పేరు "నువ్వుంటే నా జతగా". మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగిన
అఖిలభారత వడియరాజుల సంక్షేమ సంఘం తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా నిజాంపేట్ మెడిటేషన్ మాస్టర్ రమా నియమితులైనారు. ఈ సంద
పుష్ప-2 విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అ
మాతృ దేవోభవ సత్సంగ్ అల్ ఇండియా సంఘ మిత్ర అసోసియేషన్ ఫర్ ఫిజికలీ చాలెంజెడ్ సంస్థల అధ్వర్యంలో మహిళా సాధికారత దివ్యంగులా జీ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రభుత్
సంధ్య ధియేటర్ లో జరిగిన తొక్కిసిలాటలో మృతి చెందిన రేవతి కేసులో ఉదయం చిక్కడిపల్లి పోలీసులు సినీనటుడు అల్లు అర్జున్ ను అరె
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నార
బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు. తెలంగాణ త
అల్లు అర్జున్ అరెస్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్
నారాయణపూర్, బీజాపూర్, జిల్లాల సరిహద్దు అబుజ్ మాడ్ లో 12 మంది ఆదివాసీ బిడ్డలను మావోయిస్టుల పేరుతో చేత్తి న్ గాడ్ ప్రభుత్వం కా
పుష్ప-2 రిలీజ్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ఏ-11గా ఉన్న సినీనటుడు అల్లు అర్జున్ ను ఉదయం చిక్కడపల్లి పోలీసులు
మీడియా డే మార్కెటింగ్ (MDM), నగరానికి చెందిన ప్రసిద్ధ ఎక్స్పోస్ నిర్వాహకులు డైరీ & ఫుడ్ ఎక్స్పోస్ 4వ ఎడిషన్ మరియు ఇండియా గ్ర
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్
నాగర్ కర్నూల్ జిల్లాలోని పాత కలెక్టరేట్ దగ్గర విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగు
సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో జరుగుతున్న ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా జర్నలిస్టులపై దాడి
సీపీఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని గ్రామ కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవ
హైదరాబాద్ లో మీడియా జర్నలిస్టులపై సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాగర్ కర్నూ
మహిళలు ఆర్థికంగా ఎదగదానికి వారి జీవనోపాధి కోసం స్వయం ఉపాధి అవసరమని అవసరమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎం.రమా
రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు ప్రకియ పూర్తి అయింది. రాజ్యసభ అభ్యర్థులను బలపరిచేందుకు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు చేరుకుం
మార్చి 2025 నాటి కల్లా లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తు
8 లక్షలసిఎస్ఆర్ నిధులతో హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మౌలిక సదుపాయాలు అత్తాపూర్ లోని ఎంపిపిఎస్ పాటశాలలో సర్
ఆయా రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా... 15%
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంఎల్ఏ జగ్గారెడ్డి తెలిపారు. ఆయన మీడియాత
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోఅత్యంత పురాతన దేవాలయాలల్లో ఒకటైన ఉట్ల కోనేరు గుడికి సామాజిక కార్యకర్త సాదె రాజు తం
ఉద్యమకారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెట్టుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ
ఈ నెల 17వ తేది నుండి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. నేడు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేం
విద్యార్థులు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడకుండా పోలీస్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించా
ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారం కేసీఆర్కే దక్కుతుందన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
హైదరాబాద్ హయత్నగర్లో ఉన్న108 అంబులెన్స్ చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. ఆస్పత్రి వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్ను చోరీ చే
సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన క
రాష్ట్రము లో 16లక్షల 75వేల మంది విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన ర
దేశంలోని సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే దిక్కు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆ
కాంగ్రెస్ హయాంలోనే విద్యా వ్యవస్థ పటిష్టమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ (శుక్రవారం) చిలుకూరు మండలం సీతా
పేదింటి వధువు..దివ్యాంగురాలు పెళ్ళికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణు గోపా
తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. డిసె
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతాబలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జీడిపల్లి బేస్ క్యాం
ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళకు రావలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
ఒక ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడారంగంలో సమూల మార్పులు సాధించామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన
డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్
డిసెంబర్ రాజ్యాంగ స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేం
ఈ సంక్రాంతి తరువాత రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నగదు జమతో పాటు సన్నా వడ్లకు బోనస్ కూడా ఇస్తామని తుమ్మల నాగేశ్వర రావు స్
ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డుకు అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టి.అంజయ్య ఎన్నికయ్యారు. గ్లోబల్
తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సెట్విన్ సీతాఫల్మండి శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకులకు పలు ఉపాధి కోర్సులకు శిక్షణ అందించే
కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి మళ్లీ రాజకీయంగా మల్లి తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కాం
హైదరాబాద్ సగర శివారులో నిర్మిస్తున్న కొత్వాల్ూడ ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. డిసెంబరు 9న ఈ ఎకో పారు ప్రారంభించ
తెలంగాణలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆ రెండు పార్టీల నుంచి కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుర
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అధికార, ప్రతిపక్షాలు అంటే శత్రువులు అనే విధంగా కేసీఆర్ తయారు చే
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారని బి
మాజీ మంత్రి, బిఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను అరెస్టు చేయవద్దన
బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండ సురేఖ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చార
రేపటి నుంచి తెలంగాణ వాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ మం
సంధ్య టాకీస్ లో జరిగిన దుర్ఘటన బాధాకరమని శివసేన ఉద్దవ్ తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ సుదర్శన్ పేర్కొన్నారు. పుష్ప- 2
మహారాష్ట్రలో‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుతీరింది. బిజెపి నేత ఫడనవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన నేత ఏక్ న
అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రశ్నిస్తూ పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బ
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి
బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రాష్ట్ర హైకోర్టను ఆశ్రయించారు. తనపై నమోదు అయిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాల
తెలంగాణలో గూగుల్ భారీగా పెట్టుబడుల పెట్టేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే బుధవారం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కు
అప్పుల లెక్కలు కాదు.. హామీల లెక్కలు చెప్పు.. వడ్డీల ముచ్చట్లు కాదు.. వాగ్దానాల ముచ్చట్లు చెప్పు అని ముఖ్యమంత్రి రేవంత
హైకోర్టులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రిమాండ్ను సవాల్ చేస్తూ నర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై సిఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రోశయ్య సమర్థత వల్లే తెలం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని రంగాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర దేవాలయ క్షేత్ర అభివృద్ధిలో భాగం
కాంగ్రెస్ పార్టీ పాలనకు నేటి తో ఏడాది పూర్తి అయిన సందర్బంగా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో గా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరో్సారి నిప్పులు చెరిగారు. “నాపై ఎన్ని
ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ధర ఎంత అయినా ఉండని సందర్భాన్ని బట్టి క
భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్ లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ
ప్రైవేటు ఆస్పత్రులపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక కామెంట్స్ చేశారు. పేద ప్రజలను అడ్డగోలుగా దోచేస్తున్నాయని ఆయన మండిపడ
వరంగల్ జిల్లా రంగంపేటలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. కెఎంసి ఎదురుగా కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు హత్య చేశారు.
మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు కే
ములుగు ఎన్కౌంటర్ కేసుపై హైకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది. మృతదేహాలను పోస్ట్ మార్టం ప్రక్రియ సరిగ్గా చేయలేదని పిట
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గురుకుల బాట హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది...మడికొండలోని సోషల్ వెల్ఫే
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతాన్నిటూరిజం హబ్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పర్యాటకులకు అహ్లాదకరమైన వాతావరణాన్ని
జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత తన కార్యక్రమాల స్పీడు పెంచారు. బిఆర్ఎస్ కార్యక్రమాల
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అ
ములుగు జిల్లా, ఏటూరునాగారం ఏజేన్సీ ప్రాంతంలో ఆదివారం రోజు ఎన్ కౌంటర్ పేరుతో ఏడుగురిని పొట్టన పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర
హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ఆద్వర్యం లో కార్తీక మాస వన బోజనాలు జింకల పార్క్, వనస్థలిపురం లోకన్నులపండుగగా జరిగాయి. ఈ సంద
దేశంలో బీసీలు లేకపోతే దేవుళ్ళకు కూడా పండుగలు కరువయ్యే పరిస్థితి తలెత్తుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు, గ్యారంటీలు, హామీలు నెరవేరుస్తారనుకుంటే.. ఇచ్చిన హామీలు, వాగ్ధ
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో ) సోమవారం విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్
డిసెంబర్ 4 వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ వికాసం సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ
రాష్ట్రంలోని ఇంజనీరింగ్/ పీజీ/ డిగ్రీ తదితర కాలేజీ కోర్పులు చదువుతున్న 16 లక్షల 75 వేలమంది బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ విద్యార
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని నల్లమల లోతట్టు చెంచుపెంటలలోపల
రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్
ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాలలపై హాస్టళ్ళు నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపి చర్చించాలని సంస్కరణల
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రజాసమస్యలపై ఛార్జ్ షీట్ రూపకల్పన చేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, బ
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం ఫోర్సులా పోరాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం వారి పక్షాన నిలిచిన ఏకైక జర్నలిస్టుల సంఘం తెల
కుమురం భీం జిల్లా ప్రజలను పెద్ద పులి వణికిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గత ర
బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘం రాష్ట్ర అద్యక్షులు చెరుకుల రాజేందర్ ముదిరాజ్ డిమాండ్ చేసారు.స్వా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి)కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశ
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఏ కెటిఆర్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని
నాగకర్నూల్ జిల్లా అచ్చంపేట మండలలోని శ్రీ ఉమా మహేశ్వర దేవస్థానానికి 25లక్షల రూపాయల భారీ విరాళంను రెడ్డి సేవా సంఘం అధ్యక్షు
విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు.స్థానిక స్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రాస్తారో
ఇథనాల్ కంపెనీలో ఏర్పాటులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతకాలతో ఉన్న వివరాలను అతి త్వరలో బయటపెడుతామని మంత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాల మంథని లో విద్యార్థులకు గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ నేరాలపై వి
మంథని పురపాలక సంఘం పరిదిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను డివిజనల్ పంచాయతీ అధికారి కే.సతీష్ కుమార్ గు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నా
రాష్ట్రంలో తెలంగాణ విద్యా కమిషన్ విస్తృతంగా పర్యటించనుంది. ఈ నెల 28 నుండి డిసెంబర్ 7 వరకు అన్ని జిల్లాలలో వివిధ శాఖలకు సంబంధ
మోటర్ వైండింగ్ మెకానిక్ ల భద్రతే తమ సంఘం ప్రధాన కర్తవ్యం అని తెలంగాణ యునైటెడ్ మోటర్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్
దోపిడీ దొంగలకు,తెలంగాణ వ్యతిరేకులకు బిఆర్ఎస్ పెద్ద పీట వేసిందని,లక్షల కోట్లు కేటీఆర్ దండుపాళ్యం ముఠా దోచుకుందని టిపిసిస
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో గురువారం సినీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. స్థానిక రాణి ఇందిరాదేవి పాఠశాల,కళాశాల స
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగ మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్ర
తెలంగాణ రాష్ట్రంలో పాలన-పరిపాలన తీరులో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీది ఒకే పంథా కొనసాగిస్తూ, కేవలం ప్రజలను నమ్మించేందుకు విమ
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్య
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ క వర్గం లోని అమ్రాబాద్ మండలం,తుర్కపల్లి,గ్రామంలోబుధవారం జిల్లా అదనపు ఎస్పీ,రామేశ్వర
సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని పదోన్నతులు పొందలని రామగుం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటమండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం రోజు మండల పరిధిలోని పల్కపల్లి శివాలయ ప్రాంగణంలో క
రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పే దిశగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్త
మంథని మండలం ఖానాపూర్ నుంచి ఎల్ మడుగు వరకు నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన
జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు
సీఎం రేవంత్ రెడ్డి మన భూములను గుంజుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. కేసీఆర
ఎన్నికల ప్రచారంలో బిసి ల ఓట్లే లక్ష్యంగా నేను బిసినని ప్రచారం చేసుకునే ప్రధాని నరేంద్రబ్ మోడీ, 2018లో పార్లమెంటు సాక్షిగా ద
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశ
రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలని, దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనా
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ నేల రోజులు అవుతున్న నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొ
పెద్దపల్లి జిల్లాలో వరుసగా జరుగుతున్న ఏసీబీ అధికారుల దాడులు సంచనాలు సృష్టిస్తున్నాయి. అంతర్గం తాసిల్దార్ కార్యాలయం పై ఏ
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసుల తీర్పుల
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. సోమవారం దేశ రాజధానికి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. ర
భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్తే ఓ ఎస్సై దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్తతో ఉన్న విబేధా
ప్రభుత్వ కార్యాలయాల్లో 2005 సమాచార హక్కు చట్టం బోర్డులను నియమించాలని ఆయా ఆఫీసులలో సమాచార అధికారి పేరు వ్రాసి పెట్టాలని దుగ
వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుప్రీంకోర్
తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని బిఆర్ఎ
దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందని కేటీఆర్ పై ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్ ఫైర్ ఐనారు. శనివారం గాంధ
జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అధికారంలోకి రావడంతో నర్సంపేట వరంగల్ రోడ్డు చౌరస్తాలో బీజ
హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖ, హైదరాబాద్ మెట్రోప
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలను విజయవంతం అయిన సందర్బంగా ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలన
నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అంబేద్కర్ చి
ప్రజా పాలన ప్రభుత్వంలో... ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్న
విధి నిర్వహణ లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు విరివిగా నమోదు అవుతున్న నేపథ్యంలో కేసుల నుంచి రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్
తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన ఉద్యమకారులందరికీ వారి హక్కుల పోరాటం కోసం ఉద్యమకారుల సమితి అండగా నీలుస్తుందని సంఘం బాద్యులు
గోశాలలలో ఆవులు నానా గోసలు పడుతున్నాయని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ ఆవేదన వ్యక
గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికా ఎఫ్ బిఐ ఆరోపణలు చేసింది. దాంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున నష్టాలు నమ
ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హరీష్ రావు పత్తి రైతులను కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అదాని, అంబానీ ల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
మావోయిస్టులు, భదత్రా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ ఘడ్ లోని సుక్మా
గత 11ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్ర భుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబ
తెలంగాణ హైకోర్టు ఎంఎల్ఏల అనర్హత పిటిషన్ పై కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, ఆ అర్హత స్పీకర్ కే
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమ
యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన పావుశెట్టి తరుణ్ పుట్టినరోజు సందర్బం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఏపీసీసీ చీ
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీస
సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కంపెనీకి లక్షల రూపాయల నష్టం చేస్తున్నారని అర్జీ-1 సీఎస్ పీ తోటి కార్మికుల పేరుతో
రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని..ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్ర
హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ రి.నెం బి 2794(టిడబ్ల్యూ జే ఎఫ్ అనుబంధం ) సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు రాష్ట్ర సచివాలయంలో
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారి ఆధ్వర్యంలో హైదర
సమగ్ర కులగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డేడికేషన్ బీసీ కమిషన్ ను మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు మా
12వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఓ అవినీతి రెవిన్యూ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అంతర్గం మండలంలోని ఓ రెవిన్యూ అధికా
పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బిజెపి నాయకులు మూసి నిద్ర కార్యక్రమం చేపట్టరాని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.ఆదివారం గా
తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలు కానున్నది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో
:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా వరి పంట సాగు జరిగిందని చెప్పా
ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థికి గుండు కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లో
మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణ కేంద్రంలో RBHV స్కూల్, CV RAMAN డిగ్రీ కళాశాల, నస్పూర్ లోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స
జర్నలిస్టుల రక్షణ చట్టం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని డిమాండ్
పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుత
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేం
ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇందిరమ్మ రాజ్యం అని,అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి పొ
సొంత శాఖలోనే పనిచేస్తున్న ఓ ఉద్యోగి వద్ద లంచం కోసం వేధించడంతో జెసిబి అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. దీంతో పక్క సమాచారం
గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం అందడంతో నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేయడ
పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ సమీపంలో రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా తీశా
రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం బాధాకరమని పెద్దపల్లి మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ గాదె
భారీ ప్రచారాలు, హంగులు ఆర్భాటాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ వీధికొక్క
ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా, వెళ్లిన అధికారులు, ఏకంగా జిల్లా కలెక్టర్ పై, రైతులు ప్రజలు తిరగబడి కొట్టిన సంఘటన వికారాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదారాబాద్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో మంథని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పుట్ట మధూ
బీజేపీ కుల గణన కు అనుకూలమా..? వ్యతిరేకమా..?అన్నది స్పష్టం చేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ
హుజురాబాద్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు రెండో విడుత నిధుల కోసం దళితులతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశి
మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది మద్యం బాబులను పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వారికి పెద్దపల్లి
తన అరెస్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఇవాళ
బిఆర్ఎస్..కాంగ్రెస్ పార్టీల మద్య రహస్య ఒప్పందం ఉందని..అందుకే కెటిఆర్ను అరెస్ట్ చేయడంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపి
బంగ్లాదేశ్ బాలికలను అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన 2019 మా నవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్లో ని జాతీయ దర్య
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృష
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రథమ మహాసభ
ఐకేపీ సెంటర్లకు కొబ్బరికాయలు కొడితే సరిపోతుందా?...తడిసిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా
వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి శిశువు మరణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట
కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హనుమాన్ చాలీసా ఫ్లెక్సీని, కాషాయ జ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళన చేపట్టార
మంచి నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపే దుస్థితి నెలకొంది. తా మిషన్ భగీరథ నీళ్ల కోసం నల్లగొండ జిల్లాల
సినీఫక్కీ తరహాలో లారి ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా తరలిస్తున్న 72 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కోసిని వైష్ణవి డెవలప్మెంట్ నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోడని బీఆర్ఎస్ పార్టీ ఆంబోతు కౌశి
గ్రూప్ -3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ ఖలీలుల్లా, జూ
కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఈ మేరకు బుధవారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎంపి కుమారి స
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన భద్రాచలంకు చెందిన వంశీ మంగళవారం జూబ్లీహిల్స్ నివాసం
బీఆర్ఎస్ నాయకులే డ్రగ్స్ మాఫియా బ్యాచ్అని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ అన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో మ
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. నోటీసుల్లో కెటిఆర్ చేసిన ఆరోపణలన్నీ అవ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు చేసి నెలరోజులు కావస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
కౌశిక్ రెడ్డి... ఆంబోతు లెక్క తయారయ్యాడని,అతని వ్యవహారం ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు ఉందని ఎంఎల్సి బలుమూరి వెంకట
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ కు సహకరించిన
డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
ఇది ప్రజా పాలన కాదని... విద్యార్థుల వ్యతిరేఖ పాలన అని. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎస్.ఎఫ
తెలంగాణలో రోజురోజుకు మారిపోతున్న పరిస్థితులతో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న మొన్నటి వరకు టీజీఎస్పీ (TGSP) పోలీస్
డిమాండ్ల సాధనే ధ్యేయంగా తెలంగాణ బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబాలు చేపట్టిన నిరసనలు హైదరాబాద్లో శనివారం కూడా కొనసాగాయి.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్
తెలంగాణా పోలీసులను ఉద్దేశిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ ఖాకీల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్ సీఐ రవికుమార్ పై ఫోక్సో
పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగా
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం GDK2&2A ఇంక్లైన్ ఫిట్ కమిటీని గని మేనేజర్ మహమ్మద్ అలీకి పరిచయం చేయడం జరిగిందని ఉపాద్యక్షులు వ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అప్పస్ సోనియా ను సస
ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది... తెలంగాణలో పోలీసులే పోలీసులను అరెస్టు చేసే వింత పరిస్థితులు నెలక
నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుని సస్పెండ్ చేయాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర సెటైర్లు వేశారు. నవంబర
హుజురాబాద్ జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యను ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్ర
ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ప
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర
మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్నగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చే
భారత రాష్ట్ర సమితి నేతలు కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులతో పాటి బిజెపి నాయకులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు మ
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా రిలీవ్ అయిన ఐఏఎస్ల స్థానాల్లో నూతన ఇన్ఛార్జ్
సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు, అస్సాం ఒప్పందానికి అనుగుణంగా 1985లో సవరణ ద్వారా చేర్చబ
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారి గుడిని శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సుదర్శన్ శివసేన రాష్ట్ర
రిషిక్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ సౌజన్యంతో ఉప్పల్ లోని పీర్జాదిగూడలో జరిగిన ఇంటర్ స్కూల్ 14 -16 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల
లంబాడీలకు వెంటనే మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్ డిమాం
ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తు
ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తుందని ఆటో కార్మిక
ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలో తరగతి గదిలో ఓ విద్యార్థిని అమానుషంగా
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది కలసి అనుమానస్
తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధ
దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని తెలంగాణ రాష్ట్రంముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.మంగళ
దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార
రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీచర్ పోస్టింగ
తెలంగాణలో గ్రూప్-1కు పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్పై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొ
గురుకుల పాఠశాల గెట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు - రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) పార్టీ తెలంగాణ మంత్రులైన సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహ
మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ను జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్ కు చైర్మన్ గా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్న ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సగటున దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వే
పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోట ప్రదీప్ కన్నా ఎన్నికైనారు. రాజపేట మండలం బేగంపేట జ
మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి' గారి
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధా
విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నా
ఔటర్ రింగ్ రోడ్ లోపలివైపున ఉ న్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్లోనే అన్ని ఫిర్యాదుల
మణుగూరు ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే ఎత్తివేయాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారు
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న, ఆర్నకొండ సదానందం ను కులం పేరుతో దూషించి, ఇంటికి రాకుండా గోడ అడ్
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్
రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్ చెబుతున్నవన్ని ఖాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద
మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి మీద మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణ్పూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ప్రముఖ సంఘ సేవకురాలు రచయిత్రి పాత్రికేయురాలు శివలెంకనాగ ఉదయలక్ష్మికి గౌరవ డాక్టరేట్ ప్రధానంచేసారు. తెలంగాణ సారస్వత పరి
ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందని, తరతరాలుగా మహిళా స
విద్యుత్ సంస్థల్లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ల
ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్ మం
రాష్ట్రంలో 16 లక్షల మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని,గత మూడు సంవత్సరాలుగా ఫీజులు చెల్లిం
పర్యాటక ప్రాంతం గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్
సింగరేణి కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలారస్తుందని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్ద
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ డివిజన్ కార్పొరేటర్ తన గురించి సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున
నీకు దమ్ముంటే .. నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా.. ఒకరోజు రె
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం, ప్రస్తుత ఉన్నత విద
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో క్రికెటర్,రాజకీయవేత్త అయిన మహ్మద్ అజారుద్ద
మూసీ నిర్వాసితులకు ఇల్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం చేయడం తప్పా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్ర
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగ
ప్రముఖ సినీ నటి సమంతపై తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్త
అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధ పడ్డానని మంత్రి కొండా సురేఖ అన్నారు. నిన్న ఆమె మీడ
జపాన్ దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తోషిబా ప్రధాన కార
అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీ
హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జ
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో
విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుం
పండుగల విషయంలో గందరగోళ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంప్రదాయ సిద్ధాంతాలను పాట
భారత స్వాతంత్రోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ కేవలం పోరాట యోధుడే కాదు..గొప్ప ఆర్థికవేత్త అనే విషయం చాలా మందికి తెలియదు. భారత స
వన్ నేషన్ పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శలు చేశారు. వన్నేషన్ పేరు
ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కన్నీళ్ల రాష్ట్రంగా మారుతుందని బీఆర్ఎస్
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చుట్టూ పరిసర ప్రాంతాలు వేడెక్కాయి. అయితే హైడ్రాపై బీఆర్ఎస్ పార్టీ దు
హైడ్రా కూల్చివేతలో ఇండ్లు కోల్పోయిన భాదితులు పెద్దఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్నారు.తమ ఇండ్లను కూల్చివేస్తారే
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత వీరనారీ చాకలి ఐలమ్మ 139 వ జయంతి వేడుకలను మంథని పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి
రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా కల్పించిన వసతులు , వైద్య సేవలను ప్రజలు మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా
షెడ్యూల్ ప్రకారం వయో వృద్ధుల వారోత్సవాల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ
మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మూసీ సుం
అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణను తలపించే విధంగా సింగరేణి కట్టు బొట్టుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సింగరే
పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవి మూమూలే అని కొట్టిపారేశ
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆద
పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
విద్యావంతమైన సమాజంలో అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలు వెనకబడిపోతున్నారని తెలంగాణ ప్రవేటు ఉద్యోగుల సంఘంరాష్
దుర్గం చెరువు ఎఫ్టిఎల్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దుర్గం చెరువు ఎఫ్టిఎల్ నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదని పిటిషన్లు వ
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు.చంద
గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పో
అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చ
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రె స్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదాన
ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల బోనస్ ను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని
సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మం
పెద్దపల్లి పట్టణంలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి వద్ద ఈ నెల 19వ తేదీన జరిగిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రాజేశం హత్య
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంథని మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలె
కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ లను సస్పె
మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య సమర యోధుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన వీరుడు ఉమ్మడి ఆ
పెళ్లికి ఇరువురి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరని క్షణికావేశంలో ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కామ
నిజాన్ని నిర్భయంగా వాస్తవాన్ని వార్తగా మలిచి ఆలోచనను అలంకరిస్తూ అక్షర రూపం ఇవ్వడమే జర్నలిజం. అనునిత్యము యాంత్రిక జీవనం గ
సింగరేణి సంస్థ పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంత మంది అక్రమార్కులు అమాయకులైన
భారీ ప్రచారాలతో హంగు ఆర్భాటాలతో అడ్డు ఆదుపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ వీధికొక్కట
పాఠశాలలు పునః ప్రారంభం అయిన వేళ పాఠశాలలను సందర్శిస్తున్న బీజేపీ ఇంఛార్జి కందుల సంధ్యారాణి. ఈరోజు లింగాపూర్ లోని మోడల్ స్
సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాల క
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈ
సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైంది.... లోకసభ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది ... ఇకనైనా సాకులు మాని, మీరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టిడిపి నాలుగోసారి ఘన విజయం గా ముఖ్యమంత్రిగా ప్రమాణం శ్రీకారం చేస్తున్న అభివృద్ధి నాయకుడు నార
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం కు అత్యంత ప్రాధాన్యత నిస్తోందని శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు.బుధవారం మహబూ
ప్రధాని నరేంద్ర మోడీకి జేబు సంస్థలుగా ఈడీ, ఏటీఎం కార్డుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపై సిబిఐ, సిఐడి దర్యాప్తు సంస్థల దాడు
బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వివేక్ వెంకటస్వామి (కాక) కుటుంబంపై తన స్థాయికి మించి మాట్లాడటం తగ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్,బీ నగర్ లోని ఇండో అమెరికన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మేకల పునీత్ అనే విద్యార్థిడిని పర
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బట్టలు ఉడదీసి కొడతానని బిజెపి పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ సంచలన వ్యాఖ
అక్షరాలు దిద్దించాల్సిన చేతులు ఆయుధాలుగా మారుతున్నాయ అంటే అవుననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పాఠశాలలో చదువు చెప్పాల్స
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు విద్యార్థులపై తమ ప్రతాపాన్ని చ
రామగుండం మెడికల్ కళాశాలలో మొదటి నుండి ఉద్యోగాల విషయంలో స్థానిక నిరుద్యోగులు అన్ని రకాలుగా నష్ట పోతున్నారని, రాజకీయ జోక్
ఇటీవలే వికసిత్ భారత్ లో భాగంగా పలు రైల్వేస్టేషన్ల పునరుద్దరణ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టారు. ఈపునరు
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని NTPC పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగయ
బెంగళూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎండిపోవడంతో మార్చిలోనే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.నీటి సంక్షో
రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేసి తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధ
మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పార
రామగుండం నియోజకవర్గంలో స్వార్ధ రాజకీయాలకు తెర పడిందని మున్సిపల్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గోదావర
కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఉందని, అందుకే బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీఎస్ప
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారు గండి
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. సోమవారం కేఏ పాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమ
తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగ
రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ రేపు (మంగళవారం) సికింద్రాబాద్కు వెళ్లనున్నట్లు సమాచారం. మంగళవ
బీఆర్ఎస్ భవిష్యత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించడం మంచిదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడ
తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూస
రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ప్రెసిడెంట్ మరియు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి గారి ఆదేశాలు మే
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదిలాబాద్లో వర్చువ
అలసిపోయిన మనసు, శరీరానికి నిద్ర ఓ దివ్యౌషధం. అయితే, హైబీపీ ఉన్న వాళ్లు మాత్రం నిద్రలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టాలీ. బీ
నగరంలో పూర్వ వైభవం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లో
రామగుండం మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి కళాశాల ప్రిన్సిపాల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుత
హంగు ఆర్భాటాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలను ఏర్పాటు చేసుకొని విద్యాశాఖ నిబంధనలను కొన్ని పాఠశాల
విద్యార్థులకు సరిపోను బాత్రూములు, తరగతి గదులు,విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బిసి సేన ర
నాచారం లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మైక్రో బయాలజీ ఆహార కల్తీ పరీక్ష కేంద్రం ను సోమవారం దక్షిణాది రాష్ట్రాల వినియోగదారు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీ కై నోటిఫికేషన్లు15 రోజులలో జారీ చేయాలనీ లేని పక్షంల
రాష్ట్ర వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, గనులు-భూగర్భ శాఖ, రవాణా పన్నులపై సంబంధిత శాఖల అధికారులతో ము
ప్రస్తుతం జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం సగం పార్లమెంట
రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర
మెగా డిఎస్సి ప్రకటించి 25 వేల పోస్టులు భర్తీ చేయాలని అలాగే టేట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది నిరుద్యోగులు విద్
సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం నాడు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శాస్త్ర
పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ పెద్దమ్మ తల్ల
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తి వచ్చారు.నాలుగు ర
'సర్వేంద్రియానాం... నయనం ప్రధానం..' అంటారు. కానీ నేడు ఆ నయనానికి ప్రమాదం పొంచి ఉన్నది. సెల్ ఫోన్లు, టీవీలతో అందరిలోనూ దృష్టిలో
విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కౌన్సిల్.. వి ఏ సి సి రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక
సింగరేణి సేవా సమితి ఆర్జీ-1 ఏరియా ఆద్వర్యంలో మాత రిసెర్చి ఇనిస్టూట్ డా:విశ్వనాధ మహర్శి, అయుర్వేద స్పెషలిస్టు ఆర్.సి.ఓ.ఏ క్లబ
కులగణన తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.తీర్మానంపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడా
మెడికల్ &హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ కల్పించాలని కోరుతూ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేష
ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే... ర్యాగింగ్ కు కారణమని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహ
విద్యా,ఉద్యోగ,ఉపాధి ఆర్థిక,రాజకీయ,పారిశ్రామిక రంగాలలో పెట్టుబడిదారుల పెత్తనం ఎక్కువై బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగ
రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల
టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో త్వరలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వడం జరుగ
ఫిబ్రవరి 16వ తేదీన దేశ వ్యాప్తంగా కొన్ని కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో ఒక రోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తూ, ఆ సమ్మెల
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సుల్తాన్ బజార్ కోటి ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజ్యలక్ష్మి చేస్తున్న అధికార దుర్వినియోగం ఆగడాల
రామగుండం మెడికల్ కళాశాలకు అసలు ప్రిన్సిపల్ ఉన్నట్టా.. లేనట్లా అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్ ఒక ప్రకటనలో
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయ
బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్ లీడర్తో ప
రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎం. శ్రీనివాసులు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సం
లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి
బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఓటమిపాలైన అనంతరం తొలిసారిగా జ
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నల్
బడ్జెట్ కేటాయింపులో అరకొర నిధులు కేటాయించడం సామాజిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని బీసీ సేన రాష్ట్ర అధ
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న
కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప
పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుత
బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31వ వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంల
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెం
తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనర్హులకు రైతు భరోసా
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టాటా నగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో చెలరేగ
విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎక్కడ మీడియా స
తెలంగాణ నల్లమల్ల గడ్డపై పుట్టిన పులి బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజా పాలన పేరుతో రాష్ట్ర ప్రజలకు ఆదర్శవంతమైన ప
బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెచ్చరించారు. చెప్పులతో కొట్టినా బీఆ
మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
బీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీ
నేటి యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం జిల్లేడు చౌదరిగూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్
త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంద
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఫిబ్రవరి నెల ప్రారంభం కానుండటంతో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిం
ఏ దేశమైనా ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలన్న మనిషి జన్మకు స్వార్ధకత పరిపూర్ణత చేకూరాలన్న విద్య విజ్ఞానం ఎంత
బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మా
ప్రభుత్వ ఆసుపత్రిలో వారు పేరుకే సెక్యూరిటీ గార్డులు... కానీ పెత్తనం మొత్తం వారి కనుసైగల్లోనే నడుస్తుంది అనడంలో ఎటువంటి సం
సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జిడికే 2ఏ ఇంక్లయిన్ లో ఇటీవల జరిగిన గని ప్రమాదం స్థలాన్నిగుర్తింపు సంఘం నాయకులు శనివారం పరిశీల
సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు ముఖ్యమని,అందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు వినియోగించుకోవాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు..14
మీ అహంకారమే.. మీ ఓటమికి కారణమైందని... మాపై మాట్లాడే ముందు కేటీఆర్ కు బుద్ధి ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ
రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలోని ఇంద్రనగర్ లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల
గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో జాలర్లు మృత దేహాలను బయటకు తీశ
మొదటి దశలో ఎంపికైన మన ఊరు మన బడి పాఠశాలల్లో పెండింగ్ పనులను రెండు వారాలలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవ
పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్ల వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నారన
సింగరేణిలో రిటైర్డ్ కార్మికులు సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపు కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని, క్
నా ప్రయాణం... జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అని ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా
నేను బ్రతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ ను కానీ వీడేది లేదని హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా
కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ...అందులో ఎవరు చేరుతారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అంశాల్లో స్పష్టత లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు
తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి వెలుగులు విరజింపుతున్న సింగరేణి కార్మికులకు త్వరలో తీపి కబురు అందనుంది. సింగ
గ్యాస్ సిలిండర్లు తూకం తక్కువగా ఉంటే..ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తా
ఏసీబీ అధికారులు చాకచక్యంగా ఇద్దరు అవినీతి అధికారులను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్ర
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూధన్రెడ్డి మంగళవారం డాక్టర్ మల్లు రవి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై పుష్పగుచ్
కొత్త రేషన్కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులను తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసి
తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ పక్షాన నేడు ప్రతినిధి బృందం ,ఐటి శాఖా మంత్రి శ్రీ శ్రీధర్ బాబునీ కలిసి సన్మానించి,వినతి పత
వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ను నెరవేర్చుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మ
నేతాజీ ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను చేపట్టాలని మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ
అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది.. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద విద్యుత్ స్తంభ
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుక
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా
రామగుండం రీజియన్ లోని జీడీకే-2వ గనిలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మైనింగ్ సర్దార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వివ
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశా
ఒక మంచి ఆలోచన లక్షలాదిమందిని కదిలిస్తుంది. లక్షలాదిమందిలో కదలిక ఒక సమాజాన్ని కబళిస్తుంది' అనే వివేకానందుని సిద్ధాంతాన్న
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం,ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు హ
తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లు.. రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్లో మాట్లాడుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మార
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్తీ కల్లును అరికట్టలేని ఎక్సైజ్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత
యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్లో మ్యానుఫాక
కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారన
అయోధ్య రామాలయ ప్రారంభం బాల రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా హైదరాబాద్ నగరంలో రామాయణ ప్రవచకుల మార్గ నిర్దేశంలో శ్రీరామ య
కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పా
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిళ్లతో దళితబంధుపై కాంగ్రెస్ ప్రభ
అనారోగ్య కారణాలతో విధి నిర్వహణ చేయలేని సింగరేణి ఉద్యోగుల కోసం సంస్థ నిర్వహించే మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, బ
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) హ్యాక్క
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని ఎక్సై
తెలంగాణలో జరుగనున్న రెండు శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసి 24 గంటలు కూడా కాలేదు అద్దం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకు
నిత్య జనగణమన కార్యక్రమం నిండుగా కొనసాగుతున్నది. నేటి పతాకావిష్కరణ కార్యక్రమానికి శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర
తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,0
కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదామని నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, క్రాంతి కుమార్, పులిపాక రాజ్ కుమార్ లు అన్
లారీ డ్రైవర్లు సమ్మె విరమించుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మో
దివంగత నేత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అ
పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస
హుస్నాబాద్లో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళ
బిసిల అభ్యున్నతికి మరిన్ని పత్రికలు రావాలని తెలంగాణా రాష్ట్ర బీసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. ఆదర్శ కిర
మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 82వ జయంతిని పురస్కరించుకుని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా ని
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కలిశారు. మంగళవారం సికింద్రాబాద్లోని రైల
ఎమ్మెల్సీ అభ్యర్థులనుకాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ కు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ల్యాబ్ లో ఉపయోగించే కెమికల్ రిఏజెంట్ల కొనుగోలుపై విచారణ జరపాలని అఖిల భారత యువజన సమ
ప్రతి ఒక్కరు ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని, వినియోగదారుడు ప్రశ్నించితేనే ఉత్పత్తిదారు లు నాణ్యమైన వస్తువులు
రామగుండం నియోజకవర్గం 33 వ డివిజన్ లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల ద
గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకై గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శనివారం కలిసి పుష్ప గుచ్చ
ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే 4 కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తో మరి కొన్ని నూతన బొగ్గు బ్లాకుల సాధించేందుకు
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలే
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మ
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడులు, ఆన్లైన
ప్రజల వద్దకే పాలన...ప్రజసౌమ్య తెలంగాణను ప్రజలకు తీసుక వచ్చామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. శనివా
ప్రజా పంపిణీ ని ప్రహసనం చేసి,రేషన్ దుకాణాన్ని బినామి ల చేతికి అప్పజెప్పే డీలర్ల భరతం పట్టడం ఖాయం అని..ఆ దిశగా సాంకేతిక పరమై
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసింద
పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం,తెలంగాణా మున్సిపల్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆద్వర్యంలో గురువారం సచివాలయంలో ఉప ముఖ్
రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెలూన్ లాండ్రీ, ధోబీఘాట్లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారు అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్
తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. అయితే, అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల
అద్దె బస్సుఓనర్లతో చర్చలుసఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్తెలిపారు. గురువారం బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ము
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి ప
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడ
పెండింగ్ చలాన్స్ చెల్లింపు దారులకు పోలీసులు కీలక సూచనలు చేసారు.ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ లో పెండింగ్ చలాన్స్ చెల్లిం
హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద ఇటీవల ఓ కారు బీభత్సం సృష్టించిన కేసులో నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అని పోలీసు
శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆయా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసే సందర్భంలో కేవలం గుర్తింపు పొందిన స
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆసక్తికర ట్వీట్(ఎక్స్) చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుం
రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ
పాత సవంత్సరం కు వీడ్కోలు పలికాం..నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాం.ఈ వేళ యువత ఆలోచన కొత్త ప్రణాళికలు ఉన్నత లక్ష్యాన్ని సాధించ
నూతన సంవత్సరం సందర్భంగా ఎల్ఐసి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ లయన్ కె ఎన్ సామ్రాట్ ఆద్వర్యం లో హిమాయత్ నగర్ బ్రాంచ్ తరపున
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డిఎస్పీ నళిని శనివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మ
'ప్రజా పాలన' దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస
సింగరేణి వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సింగరేణి ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది..తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇ
కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ,ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్
తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సి
ఓటు హక్కు లేని, ఓటర్ కార్డులో తప్పులు, అడ్రస్ మార్చుకోవాలను కునే ఓటర్ల కోసం ఇలాంటి వాళ్ల కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ క
నగరంలోని గుడిమల్కాపూర్ లో గల అంకుర హాస్పిటల్ లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర హాస్పిటల్లో
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవ
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇప్పటివరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీలో ఉంటుందా.. లేదా... అనే సందేహాలు అందర
వివాదాలకు దూరంగా సింగరేణిలో సౌమ్యుడిగా కార్మికుల్లో మంచి గుర్తింపు ఉన్న మిర్యాల రాజిరెడ్డికి లైన్ క్లియర్ అయిందా అంటే అ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం సింగరేణిలో జరగబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకు
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎదురుద
‘‘హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా ఇంకా తృప్తిగా లేదు. అబద్ధాలు చెప్పడంలో హరీష్ రావుకు మేనమామ కేసీఆర్ పోలికలు వచ్చాయి. నాకు మ
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా పదవీ బాద్యతలు స్వీకరించిన మల్లు బట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాల
ప్రభుత్వ విప్లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించింది ప్రభుత్వం. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వే
తెలంగాణ శాసన సభకు మూడవ సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ని బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తమ కేంద్ర క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించడం పట్ల బిసి సంక్షేమ సంఘం గ్ర
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ 'ప్రభుత్వ విప్' గా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ నియమితులయ్యారు.ఈమేరకు రాష్ట్
శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవా
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతిని
ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్
కాంగ్రెస్పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రజెంట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం అసెంబ్
సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్ గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఎం ఎల్ ఏ గా ప్రోటెం స్పీకర్
పాత అసెంబ్లీ బిల్డింగ్లో కౌన్సిల్ సమావేశాలు, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గు
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని ముందే చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్ బి నగర్ SOT పోలీసులు అరెస్ట్ చేసి కోటి రూపాయల విలువైన 360 కి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బ
గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్
పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 12 శాతం వినియోగదా
ఏఐటీయూసీ న్యాయ పోరాటం వల్లనే ప్రభుత్వం, యాజమాన్యం సింగరేణిలో ఎన్నికలు నిర్వహిస్తుందని వాయిదాలు వేయించిన సంఘాలు ఓట్లేలా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ఈసీ అధికారులు సస్పెండ్ చేశారు. ఎన్నికల ఫలితాల రోజు నింబధలనకు
అనుమతి లేని అక్రమ కట్టడాలపై రామగుండం మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే వినాయక మండపాలను క
ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్
తాజా ఎన్నికల్లో జనగామ నియోజక వర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి,హుజూరాబాద్ నుంచి పాడ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులు
మొదటి రోజు ప్రజాదర్బార్ విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వచ
ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ ప్రభుత్వం (స్పీడ్ పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి
మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ గురువారం అర్థరాత్రికాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోదా ఆస్ప
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటున
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్
చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్కు రావచ్చు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో త
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మంత్రులందరికీ సీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి
తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. రేవంత్ రెడ్డి చే రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్ను స్పీకర్గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమా
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక ఫైనల్ అయింది. టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత
బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉ
ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు
మిగ్జాం తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జే
శీతాకాలం వచ్చిందంటే చాలు చలి... పులిలా ప్రజలను వణికిస్తుంది. ఈ నెల ప్రారంభం నుంచి తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువైంది. శీతాకాల
వడ్ల మిల్లింగ్ వివరాలను, రైతుల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచ
రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమితో బినామీలకు బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంల
రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగాయి. కాంగ్రెస్, బిజెపితో పాటు స్వతంత్ర అభ్యర్థి మధ్య అసెంబ్లీ
30 రోజుల ఎన్నికల ప్రచారంలో పార్టీ గెలుపు కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ.. రామగుండం అడబిడ్డగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కం
ఓవైపు ఎన్నికల ప్రచార సమయం చివరి నిమిషం చేరుకున్న తరుణంలో ఓ పార్టీకి చెందిన నేతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నట్లు వి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సో
పిల్ల పుట్టకముందే... కొలతలు తీసుకొని కుళ్ళ కుట్టినట్టుంది... రామగుండం నియోజకవర్గంలోని ఓ నాయకుడి పరిస్థితి... ఓవైపు సదరు నాయక
అతనో సామాన్య వ్యక్తి... ఒక్కప్పుడు ఇతర రాష్ట్రం నుండి గోదావరిఖనికి వచ్చి అడ్డగుట్టపల్లిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చే
అతనో సామాన్య వ్యక్తి... చిన్న చిన్నగా రేషన్ బియ్యం దందా ప్రారంభించి నేడు రేషన్ మాఫియాకు కింగ్ గా మారాడు.. ప్రభుత్వ ఆదాయానికి
శరవేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలని భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్
ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడినా.. సభలకు జనాలు, నేతలు క్యూ కట్టేస్తుంటారు. ఇక రాష్ట్ర ప్
బీఆర్ఎస్ పార్టీ 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్యకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వ
రామగుండం నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఫేక్ ఐ డి కార్డ్స్ ధరించి స్థానిక రాజకీయ పార్టీకి ఓటు వ
ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ కు డివైఎఫ్ఐ నాయకుల
ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని ముఖ్యఅతిథ
రామగుండం బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి హైదరాబాద్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటా పోటీగా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు గాను బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కేటాయించక పోవడ
జిహెచ్ఎంసి నిరాశ్రయల వసతి గృహంలో హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆరోగ్య శిబిరం హైదరాబాద్ పురపాలక సంఘం నిరాశ్రయుల పురు
కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జనఖర్గే అన్నారు. ఆది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం జోరు పెంచాయి. పార్టీల నాయకులు ఒకరి
అవినీతిపరుల పరుల- టూరిస్టుల పాలన మనకు వద్దని, ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువకులను మోసం చేసిన నాయకులను ప్రజలు తరిమికొట్టాలన
గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బిజెపి కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి ఓదెలుతో పాటు మరి కొంత మంది ఆదివారం బిజ
రామగుండం నియోజక వర్గంలో గ్రహాంతరవాసి తిరుగుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మ
రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నిర్వహించిన ప్రజా అంకిత యాత్రకు 46వ డివిజన్ అధ్యక్షుడు మెరుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్ర
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ వికలాంగుల సీనియర్ సిటిజన్లు మరియు లింగమార్పిడి వ్యక్తుల సాధికారత విభాగం
మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్
వరంగల్ లో పదేళ్ల క్రితం ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,పేదలకు సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ తన పాల
మూత పడిన ఎఫ్.సి.ఐ ని కాంగ్రెస్ ప్రభుత్వం పున:ప్రారంభం చేసి ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు కల్పించాలని ఆర్.ఎఫ్.సి.ఎల్ ను తీసుకోస్
తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం
సంపూర్ణ మధ్యపాన నిషేధం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఐపీసీ లీగల్ విభాగం సెక్రటరీ అడ్వకేట్ లక్ష్మి అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించ
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ దేశానికి వెలుగులు విరజింపుతున్న కార్మిక కుటుంబాలకు ఆస్పత్రి
రాముడు తిరిగిన నేలలో.. రావణాసురుడిని తరిమికొట్టాలని బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి విమర్శించారు. ఈ సందర్భంగా గోదావరిఖ
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ చెక్ పెట్టారు. గోదావరిఖని
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగు
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక గోదావరిఖని కి చెందిన న్యాయ
కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజ
చంద్రబాబు నాయుడు హయాంలో పోయిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని రామగుండం ఎ
గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై సోషల్ మీడియాలో రోజుకో విధంగా ప్రచారం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం
ఎన్నికల వేళ కావాలనే ప్రజలను అయోమయానికి గురి చేయడానికి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని
విజయ దశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అ
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరం
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, జెమినీ టీవీ, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగ
ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీలో కలవర మొదలవుతుందా... అంటే పవన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పెద
వనపర్తి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణ
చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున
పెద్దపల్లి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిం
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట
ప్రత్యర్థికి మించి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాలనే ఉత్సాహంతో పర్యావరణ విధ్వంసక చర్యలకు పాల్పడవద్దని “ఎన్విరాన్నెంట
మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయ
హైదరాబాద్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్తో యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ టిపి పార్టీ టికెట్ కోసం ఎర్ర సుమన్ రెడ్డి హైదరాబాదులోని లోటస్ పాండు లో నీ రాష్ట
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లే
రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి అసంతృప్తిగా ఉన్న పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి గతంలోనే పార్ట
గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కే.ఎస్.వాసు తన మరణానంతరం శరీరాన్ని రామగుండం సిమ్స్ మెడికల్ దానం చేస్తానని ప్రకటిం
కేసీఆర్ మాయ మాటలు నమ్మి ప్రజలు ఎవరు మోసపోవద్దని బీఎస్ పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ గోలివాడ ప్రసన్నకుమార్ (గంగప
రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో బ్రోకర్లకు మాఫీ ముఠాకు, జెండా పట్టణొల్లకు, దోచుకున్నోళ్లకు కోఆప్షన్ పదవిని రామగుండం ఎమ్మె
రామగుండం నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై, స్థానిక ఎమ్మెల్యేపై అసం
పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గౌతమి నగర్ లోని తన నివాసం నుండి పెద్ద ఎ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రజా ఆమోద యోగ్యమైన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించడం పట్ల హర
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, నూతన బోర్డు నియమించిన తరువాతే పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగ
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సైరన్ మోగింది. వాయిదా వేయడానికి యాజమాన్యం చేసిన ప్రయత్నాలు విఫలం చేస్తూ హైకోర్టు తీర్ప
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్ని అభివృద్ధి పథంలో దూసు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్య వ్యవస్థపై దృష్టి పెట్టారని విద్యా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం లో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గోదావరిఖని నగరశాఖ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను
మానవసేవయే మాధవసేవా అని సీనియర్ జర్నలిస్టు జేమ్స్ రెడ్డి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి మాతృమూర్తి దాట్ల స
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నియోజకవర్గం స్థాయిని మొదలు
రామగుండం నియోజకవర్గంలో కొంత మంది రాజకీయ నాయకులు నా ఎదుగుదలను చూడలేక రాజకీయ గ్రహణంలో పట్టుకున్నారని పాలకుర్తి జడ్పిటిసి
బీఆర్ఎస్ పార్టీకి. పదవికి పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గోదావరిఖని పర్యటన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఓవైపు కేటీఆర్ పర్యటనకు సం
బిజెపి పార్టీకి రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు గోదావరిఖని శివాజీ నగర్ లోని తన కార్యా
రామగుండం రాజకీయాలపై సోమరపు సత్యనారాయణ తనదైన శైలిలో ముద్ర వేశారు. ఏ పార్టీలో ఉన్న తనకంటూ ఒక్క ప్రత్యేకతను చాటుకుంటారనడంలో
రామగుండం రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు అ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి నిత్యం ప్రజల
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగాలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ క
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్జీ-2 డివిజన్ కమిటీ సమావేశాన్ని గోదావరిఖని శ్రామిక భవన్ ఆఫీసులో భూమయ్య అధ్యక్షతన జనర
రామగుండంలో రాజకీయ సమరానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది... ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ పూర్తి స్థాయిలో కార్
నాయకులు మోసం చేస్తే.. ప్రజలు నన్ను ఆదరించారని పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి అన్నారు.ఈ మేరకు వినాయక చవితి నవత్రోత్స
రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి పాలకుర్తి జడ్పిటిసి,బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఝలక్ ఇచ్చారు. రాన
అంతర్గం మండలం లింగాపురం గ్రామంలోని పలు వినాయక మండపాలను పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి సందర్శించారు. రామగుండం నియో
అధికారానికి నిబంధనలు వర్తించవా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మున్సిపల్, సింగరేణి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజా సంరక్షక పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు రామగుండం నియెజవర్గంలో మహిళలు
సీఎస్ఆర్ నిధులతో ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసే సింగరేణి యాజమాన్యం తన సొంత పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాలకు,గను
గోదావరిఖనిలో మట్టి మాఫియ రోజురోజుకూ పేరిగిపోతుందని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తు
ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రామగుండం నియెజక వర్గంలో పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి తన ప్రచారాన్నీ ముమ్మరం చేశార
గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో మమత ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ బండారి రాజమల్లు-విజయ పూర్వ విద్యార్థ
తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వ
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి
సెప్టెంబర్-17 తెలంగాణ జాతీయ సమైక్యతను పురస్కరించుకొని గోదావరిఖని హనుమాన్ నగర్ లోని 41వ డివిజన్ భరత్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జ
వివిధ శ్మశాన వాటికలో గ్యాస్తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్రక్రియ. ఇలాంటి గ్యాస్తో దహన సంస్కారాలు చేసేందుకు గోదావరిఖనిలో
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల కంటే రామగుండం రాజకీయాలు రసవత్తరంగా మారు
బీఆర్ఎస్ పార్టీకి మాజీ మేయర్ జాలీ రాజమాణి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజమాణి
నాణేనికి బొమ్మ, బొడుసు ఎలాగానో రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఎవరికైనా బిజ్జగించాలన్నా లేక వ్యతిరేక విధానాలను అడ్డుకట్ట వేయ
భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శన
టికెట్ ఆశించిన ఓ మహిళా నాయకురాలిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు
భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 21 నుండి 27 వరకు జరిగే ప్రచార ఆందోళన కార్యక్రమాల భాగంగా గోదావరిఖన
గోదావరి నడి ఒడ్డున చెత్త గుట్టల్లగా ఏర్పడి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు
మిషన్ భగీరథ ఇంట్రాపై అవగాహన కల్పించి, గ్రామాల్లో త్రాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటు
గోదావరిఖనికి చెందిన పలువురు కళాకారులు మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగిన కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవ
ఆగస్టు 30లోగా బీసీ డిగ్రీ గురుకుల కళాశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఏ. స్రవ
ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి ఎన్నికల లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్
రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి, సెక్రటరీ బంక కళావతి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ వారసంతలో ఆదివారం ఉచి
ఆయుర్వేద వైద్యంతో దీర్ఘ కాలిక వ్యాధుల దూరమవుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డా.విశ్వనాధ మహర్షి అన్నారు. ఆర్జీ-1 ఏరియాలోని ఆ
అర్హులైన ఫోటో,వీడీయో గ్రాఫర్స్ అందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన
బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు ధర్నా నిర్వహించా
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ స
నా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరిఖని శాంతినగర్, ఆర్ ఎఫ్ సి ఎల్ లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూ
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కొంత మంది మన నాయకులు సిద్ధపడ్డారని వారితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ బంద్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్
పరిపాలకులు సహాయం కోరితే అనుచరులు లంచాలు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నా
పెద్దపల్లి జిల్లాలోని ప్రధానంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు గాలీ విస్తున్న పరిస్థితులు ఉన్
రామగుండం నియోజకవర్గం లో ప్రజల అభివృద్ధి కోరుకునే వారిని ఆదరించాలని అవినీతిపరులను తరిమివేయాలని ఆదివారం మాజీ టిఎస్ ఆర్టీ
అసత్య ప్రచారాలపై ఆశావాహులు ఆదివారం జరిగే సమావేశాన్ని వాయిదా వేసినట్లు రామగుండం బీఆర్ఎస్ ఆశావాహులు ఒక ప్రకటనలో వెల్లడిం
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముస్లిం, మైనార్టీలు ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వార
అసెంబ్లీ సమావేశాల అనంతరం హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేట
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ లో ఉన్న బందెల దొడ్డి, నైట్ షెల్టర్ ఆక్రమణకు గురికావడం జరిగిందని వెంటనే వీటిని మ
ప్రత్యర్థులను పలచన చేసి.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో రాజకీయ సవాల్ కు దిగిన నేతలు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారా
అధికార పార్టీ శాసనసభ్యుల్లో సర్వేల గుబులు మొదలైంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపు గుర్రాల అన్వేషణలో అభ్యర్థు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో 100 మంది విద్యార్థులకు కాళ్ల కలక వచ్చిందంటూ ఓ ప్రైవేట్ యాప్ లో
ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స
ఇటీవల కేసీఆర్ ప్రకటించిన రైతు రుణ మాఫీ గురుంచి రైతుల స్పందన తెలుసుకోవడానికి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మండల గ
యువజన కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులుగా కుడిదల శివను నియమిస్తూ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేనరె
అసమర్థుల చేతిలో రామగుండం పరిపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,గట్ల ర
రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే భరసా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు కోరుకంటి చందర్ కి టికెట్ ఇవ్వద్దు
రామగుండం రాజకీయాల ఉత్కంఠకు తేరపడనుందా... నేడు హైదరాబాదులో మంత్రి కేటీఆర్ తో బీఆర్ఎస్ ఆశావాహుల సమావేశం ఎటువైపు దారి తీస్తు
అసలు ఎవరు.... నకిలీలు ఎవరు...ఆర్ఎఫ్ సీఎల్ బ్రోకర్లు ఎవరు..అనేది ప్రజల్లో తేల్చుకునే సమయం వచ్చిందని రామగుండం బీఆర్ఎస్ ఆశావహుల
ప్రశ్నిస్తే అనగదోక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆశావాహులు పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బ
మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలోని మానేరు వాగు వల్ల ఇసుక మేటలు వేసిన పొలాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ట్రాక్టర్ పైన వె
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఆటోనగర్,మొబిన్ నగర్ కాలనీలలోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలకి ఇబ్బంది కరంగా మారి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దీటుగా రామగుండం రాజకీయాలు ఏమాత్రం తీసుపోని విధంగా సాగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర
కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఆగస్టు 4వ తేదీన భారత కార్మిక సంఘాల సమైక్య నాయకుల ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో కార్మిక గర్జనకు పిలు
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కూడలి లో రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఈ క్రమంలో న
రామగుండం రాజకీయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్న కన్నాల స
గోదావరిఖనిలోని ప్రభుత్వ దావఖానలో అనేక మంది రోగులు తమ అనారోగ్య కారణాల రీత్యా వైద్యం చేయించుకోవడానికి వచ్చి వైద్యం చేయించ
రామగుండం రాజకీయాలు గత వారం రోజులుగా హీట్ ఎక్కుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు దీటుగా రామగుండం రాజకీయం నడుస్తూ ఉండడంతో రాష్ట
రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాల్సిందే అని రామగుండం నియోజకవర్గ ఆశవాహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బసంత్ నగర్
రామగుండంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ నాయకుల మధ్య పోరు అంతర్గత విభేదాలతో రోడ్డు కెక్కింది. జిల్లా మంత్ర
రామగుండం నియోజకవర్గంలో ఆశావాహులు తలపెట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కాంతాల గణేష్ రెడ్డి (22)లు అనే యువకుడు శుక్రవారం కరెంట్ షాక్ త
రామగుండం రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి
ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కార్మికులు ఆగ్రహం వ
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్ సబ్ స్టేషన్ వద్ద రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేత
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ మాయం కావడంతో అక్కడి స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. బీఆర్ఎస్
జగిత్యాల జిల్లా మల్యాల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నేతలు పిండ ప్రదానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు త
సింగరేణిలో ఉద్యోగం చేసి రూపాయి రూపాయి సంపాదించుకొని పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపే సమయంలో అనుకోని సంఘటన
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రామగ
సింగరేణి కార్మిక పిల్లలకు వైద్య కళాశాలో 5 శాతం కోటాను కేటాయించిన సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను రామగ
విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు బంద్ కు పిలుపున
మందిని తిడితే ఎమ్మెల్యే ఎప్పటికి కాలేవని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్, మారుత
సింగరేణి కార్మికులు బయటి మార్కెట్ లో సరుకులు ఇతర వస్తువులు అధిక ధరలకు కొనుగోలు చేస్తూ మోసపోతున్నందున సింగరేణిలో నడుస్తు
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మ
తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని మంత్రి శ్రీనివా
గోదావరిఖని చౌరస్తాలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు యువజన క
ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం కోయగూడ ఎల్లాపూర్ గ్రామాల మధ్య వున్న బ్రిడ్జి ప్రొటెక్షన్ వాల్ కాంట్రాక్టు పనులు చెయ్యడాన
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయసంకల్ప సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ తన ప్రసం
ప్రజలను మోసం చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి, మార్కండేయ కాలనీలో కొనసాగుతున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష
గోదావరిఖని IFTU కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్ల
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సూపర్ వైజర్ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వా
రామగుండం కమీషనరేట్ పరిధిలోని ఓ ఎస్సై కిరణా షాపు నిర్వాహకుడిని చితక బాదాడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివర
కొంత మంది తమ సొంత అవసరాల కోసం ప్రజలను అయోమయానికి గురి చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం నగరపాలక స
తెలంగాణలో కులవృత్తులు చేసుకునే బీసీలకు ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా కుటుంబంలో ఒక్కరికి మాత్రమ
రామగుండం మండల కార్యాలయంలో సర్వర్ డౌన్ లో ఉన్న సమస్య పరిష్కరించి త్వరితగతిన కులం, ఆదాయం, నివాస దృవీకరణ పత్రాలు జారీ చేయాలన
శిశు మృతి చెందిన ఘటనలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆర్. శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాకం బయట పడింది.. ఓ విద్యార్థిని పాలిట పాఠశాల ఇచ్చిన టీసీ శాపంగా మారి
వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని వైద్య ఆరోగ్యశ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2ఏ ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలో నడుస్తున్న రావుస్ స్కూల్ పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ యువజన సమితి రాష్ట
మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ సింగరేణి ఉద్యోగిని చితకబాదిన ఘటన పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ లో చోటు చేసుకుంది. ఆదివ
ప్రజలు కన్నీళ్లతో ఉంటే ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటుందని CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు జిందం రాంప్రస
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తుంది.అయితే కర్ణాటకలో ఓటమి నేపథ్
చిన్న పిల్లల ఆటల్లో మొదలైన గొడవ పెద్దవాళ్ల ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఈ విషాద ఘటన చోటు చే
సీసీసీ నస్పూర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా పోలీసులు ట్రాఫిక్ డై
కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గ్రామ సంస్కృతిక సంప్రదాయ పద్ధతిలో బోనాలు జాతర నిర్వహించుకోవడం గ్రామ కీర్తి ప్రతిష
ఆర్.ఎం.పీ వైద్యుడు వేసిన ఇంజక్షన్ వికటించి రవళి అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం పెద్దపల్లి జిల్లాలో చోటు
ఓవైపు సొంత పార్టీ అధికార నేతలు, కార్పొరేటర్లు.. సొంత పార్టీ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. తమ డివిజన్లలో అభివృద్ధ
గోదావరి నదిపై దాదాపుగా 100 నుండి 400మంది వరకు గోదావరి బ్రిడ్జి పై నుండి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర టిఎన్టియుస
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాద సంఘటన చోటు చేసుకుంది..2 నెలల పసికందును ఓ తల్లి గోదావరి నదిలో విసిరేసిన సంఘటన మంగళవారం
హలో మేము పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము. మీకు లోన్ కావాలా ఎటువంటి గ్యారెంటీ, షూరిటీలు లేకుండానే లోన్ ఇస్తాము... అంటూ
మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వ
బెల్ట్ షాప్ ల ప్రభావంతో.. మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెల్లవారుజామున పాలకంటే ముందు పెగ్గు దొరకడంతో ఈ ప్ర
రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే... రామగుండం రాజకీయాలు మరో విధంగా ఉంటాయి అనడానికి ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. రామగుండం రాజ
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిటైర్డ్ ఐఎఎస్ ను కేబినెట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి
పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై ఓ మహిళ బ్లాక్ బెలూన్లు విసిరింది. గోదావరిఖని సింగర
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 112.65 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు పైలాన్ ను రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి క
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మే 9 మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారా
ప్రజా అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ పాలన సాగుతుందని తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధ
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖ
బాలుడికి నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... జోగులా
రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వారికి విభేదాలు మరోసారి తెరమీదకెక్కాయి. ఈనెల 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ శ
సీపీఐ (యంఎల్) ప్రజాపంధా ఆధ్వర్యంలో గోదావరిఖనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్
నడకను మించిన వ్యాయామం లేదని.. ప్రతిరోజు దినచర్యలో పది నిమిషాలు నడిస్తే వందేళ్ళ ఆయుష్షు మీ సొంతం అవుతుందని సామాజికవేత్త దే
చీకట్లో చీకటి దందా జోరుగా సాగుతోంది. దర్జాగా బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపులు నడుస్తున్న సంబంధిత అధికారులు ప
గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చాలీసా పారాయణం నిర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడ్చల్ జిల్లా
సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయని వదంతులను ఎవరు నమ్మవద్దని ఆయన సోదరి పేర్కొన్నార
ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క-సారాలమ్మ జాతరను కోట్లాది మంది భక్తులు కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకుంటారు. మేడారం
రామగుండం ఎంఈఓ గా సంపత్ రావు బాధ్యతలను చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఈఓపై ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు పలు టీచర్స్ సంఘాలు
రామగుండం నియోజకవర్గంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని జవహర్ ల
ప్రేమించనన్నాడు..పెళ్లి చేసుకొని కలసి జీవిద్దామని ఎన్నో మాటలు చెప్పి చివరకు పెళ్లి అనే సరికి ఓ యువకుడు మొహం ఛాటేయడంతో ప్ర
కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్
మే 2వ తేదీన నిర్వహించే రాజీవ్ స్వగృహ అక్షయ టౌన్ షిప్ 22 ఓపెన్ ప్లాట్ల వేలానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మళ్లీ ఈడీ అధికారులు లిక్కర్ స్కాంపై దూకుడు పెంచినట్లు తెలుస్
నూతనంగా ప్రారంభించబడిన అంబేద్కర్ సచివాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క
అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో సోమవారం హోం మినిస్టర్ మహమూద్ అలీని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మర్యాద పూర్వకంగ
కార్మిక వర్గంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్మికులకు యూనియన్ నాయకులు అంబటి నరేష్ పిలుపునిచ్చారు.మే డే సందర్బ
నూతన సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.మార్గమధ్యల
రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న ఐటి మినిస్టర్ కేటీఆర్, హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీతో పాటు పోలీసు ఉన్నతాధిక
సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట
కార్మిక సమస్యల మీద కొట్లాడాల్చిన ఓ కార్మిక సంఘం నేత ఉద్యోగాల పేరుతో వసూళ్ల దందాకు తెరలేపాడు. తన తోటి కార్మిక సంఘం నేత వద్ద
దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, తెలివి ఉంటే బండ మీద కూడా నూకలు పుట్టించుకోవచ్చన్నారు. తలసరి
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. బండి సంజయ్కు మంజూరు చే
అంతర్గాంలో ఐఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో 138వ మే డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, పెండ్
ఉన్నత విద్యను అందించి... ఎంతోమంది విద్యార్థులను భావి తరాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పాఠశాల విద్యార్థుల జీవితాలతో చెలగాట
గోదావరిఖని మార్కండేయ కాలనీ లోని నారాయణ పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
కేసీఆర్ భయపడే నాయకుడు కాదని..ఒక ఉద్యమ జ్వాల అని బీఆర్ఎస్ పార్టీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఈ సందర్భంగా సిద్ధి
కేసీఆర్ పాలనలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు గోషామహల్ లో బీఆర
బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరు యాత్ర మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమ
బిజేపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి అనే పేరుతో నిర్వహిస్తున్న సిపిఐ ప్రజా పోరు యాత్ర వాల్ పోస్టర్ల ను మంగళవారం గో
భారత రాష్ట్ర సమితి BRS పార్టీ ఆవిర్భావం సందర్భంగా 42వ డివిజన్ ఎల్బీనగర్ సెంటర్ లో కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ జెండా ఎగుర వేశా
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయడంతో నష్టం కొద్దిమేర తగ్గిందని మంత్రి గంగుల కమ
హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడికి అందరూ రావాలనేదే తన కోరిక నెరవేరిందని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి పిలుపు మేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో యువజన కాంగ్రెస్ కార్
ఈటెల రాజేందర్ ఒక్క వైట్ కాలర్ క్రిమినల్ అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తీవ్ర స్
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి
రామగుండంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావర
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్య
సీజన్ లో వచ్చే నాయకులే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అని రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోర
పోలీసులకు ఊహించని విధంగా షాక్ తగిలింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.పదో తరగతి పేపర్ లీక్ కే
ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపల్ ఘరానా మోసానికి తేరతీసింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల రూపంలో అందిన కాడికి దండు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ సమస్యతో అను
ఛలో మంచిర్యాల కార్యక్రమంలో భాగంగా ఛలో మంచిర్యాల జై భారత్ సత్యాగ్రహ సభకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్
పెద్దపల్లిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి 60 వేలు లంచం తీసుకుంటుండగా సబ్
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 25 మంది లబ్ధిదారులకు పది లక్షల మూడు వేల రూపా
ట్రాన్స్ ఫార్మర్ మీద నుండి పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. వివరాల్లోక
10వ తరగతి పరీక్షా పత్రాలు, మొన్నటి టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీకేజీ బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడగా మారి, లక్షలాది మంది వ
శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గోదావరిఖని ఐబీ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ
జిల్లాలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ లు, ముగ్గురు గిర్థావార్లను బదిల
మధ్యం మత్తులో కొందరు యువకులు ఈ మధ్యకాలంలో హల్ చల్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు పోకిరిలు నడి రోడ్డుపై బ
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ని అర్ధరాత్రి 12 గంటల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవార
ల్ర్సంపేట పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చుతున్న స్థావరంపై సివిల్ సప్లై అధికారులు,పోలీసులు ద
రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిష్టర్ కార్యాలయాన్ని మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రామగుండం ఎమ్
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారుల బృందం మల్యాల మండలంలో పర్యటి
ఏప్రిల్ 15 లోపు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న 85 పడకల పనులను పూర్తి చేయాలని హైదరాబాద్ హైదరాబాద్ డీఏంఈ రమేష్ తెలిపారు. ఈ సంద
తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని
ఆరిజిన్ డెయిరీ నిర్వాహకురాలు శైలజను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమో
దళారీల కింగ్ దాదాగిరి మరోసారి వివాదాస్పదంగా మారాడు... చూడటానికి అమాయకంగా కనిపించిన ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద నుండ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 313 వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర
గతంలో అర్జీ-1 జీఎంగా పని చేసిన కాల్వల నారాయణ పదవి విరమణ కావడంతో ఆయన స్థానంలో నూతన జీఎంగా చింతల శ్రీనివాస్ ను నియమిస్తున్నట
రూ. 13కోట్ల నిధులతో స్థల సన్నద్దతకు (లెవెలింగ్) పనులకు భూమి పూజ కార్యక్రమంను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ
పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిని జూనియర్ సివిల్ జడ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకువేళ్లాలనీ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ రామగుండం ఎమ్మ
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మ
పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ మాత శిశు సామాజిక వైద్యశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సానిటేషన్, స
దేశానికి దిశా నిర్దేశం చేసి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయక
తొత్తు సంఘాలకు జేబులు నిండాలంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావద్దని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పై అంతస్తులో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది స్థాని
జడ్జి ముందు తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు హాజరు పరిచారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్న పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని వి
Q న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమారు 20 మంది పోలీసు
అవాస్తవాన్ని అసమర్థత అని చెప్పడం ఆయనకే సొంతం అని బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భం
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పాత మున్సిపల్ ఆఫీసు వెనకాల ఉన్న ఎస్సీ మహిళ హాస్టల్ ముందు NSUI ర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నిదర్శనం TSPSC పేపర్ లీకేజీ సంఘటన అని బిజెపి నాయకులు సోమారపు అరుణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యా బృందం ఆస్పత్రిలను సందర్శించి ఎంపికైన ప్రతి ఆసుపత్రికి బహుమతి ప్రధానం చేస్తారు.. ఈ నేప
TSPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని NSUI నాయకులు విమర్శించారు. ఈ మేరకు TSPSC ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి
గోదావరిఖని శ్రామిక భవన్ లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోస
మేడిపల్లి గ్రామ శివారులో ఖబరిస్థాన్ ఏర్పాటును విరమించుకోవాలని మేడిపల్లి, మల్కపురం, జంగాలపల్లి, అన్నపూర్ణ కాలనీల ప్రజలు గ
దేశంలో మోడీని వ్యతిరేకించి నిలదీసి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఆయన అన్నారు.ఈ మేరకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే క
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక లవిధానాలపై నిరంతర పోటాలు కొనసాగించాలని భారత కార్మిక సంఘాల సమస్య (ఐ ఎఫ్ టి యు)
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ పోరాటం 2వ రోజుకు చేరింది. వందలాదిమంది నిరుపేదలు గుడిసెలు వేసుకో
TSPSC ప్రశ్న పత్రాలు లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం గోదావరి
తొలిమెట్టు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి గణనీయంగా మెరుగుపడిందని జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.మా
సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలోని జనగామ, మల్కాపూర్ శివారులో భూ పోరాటాన
తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, న
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో మొదటి విడత డ్రాలో ఎంపిక చేసిన 160 కుటుంబాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఈ విషయంలో సిపి
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్ర గాయాలైన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.మంథని మండలం బట్టుపల్లి వద్ద జరి
తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకుల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాల
పెద్దపల్లి జిల్లాలో పేరుకే పెద్ద కార్పోరేషన్ మన రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కానీ దానిలోని అన్ని శాఖలలో అవినీతి అగ్రభ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నక్షలైట్లమాని ఎయిర్ గన్
CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యపై రామగుండం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CPI ML ప్రజా
జిడికే 11ఏ ఇంక్లైన్ గనిపై ఈనెల 18,19 తేదీలలో జరిగే పెద్దపల్లి జిల్లా ఐ ఎఫ్ టీ యు మహాసభల పోస్టర్స్ ను TGLBKS (IFTU) రాష్ట్ర ప్రధాన కార్యద
అక్రమంగా తరలిస్తున్న టేకుదొంగలను పట్టుకున్నట్లు తిర్యాని ఇంచార్జీ రేంజ్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీలోని కమ్యూనిటీ హాల్ లో లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియను అధ
గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని రావుస్ ఇంటర్నేషనల్ స్కూలుపై శాఖపరమైన చర్యలు తీసుకొని వెంటనే స్కూల్ గుర్తింపును రద్దు చేయా
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మహ
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం రాజీవ్ రాహదారి వద్ద బిజెపి ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మను మండల బీ
ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో భార్య ఇద్దరు పిల్లలతో కలసి సంతోషంగా జీవిస్తున్న క్రమంలో విధి ఆడిన వింత నాటకంలో ఓ ఆటో డ్రైవ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ
ఏ దేశమైనా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న మనిషి జన్మకు స్వార్ధకత పరిపూర్ణత చేకూరాలన్న విద్యా విజ్ఞానం ఎంతో
ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్న బిజెపి ప్రభుత్వ తీరుపై పెద్దపల్లి జిల్లా మంతిని జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఖండించారు. ఎమ్మెల్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సిసిసి నస్పూర్ ఎస్సై రవికుమార్ తన సిబ్బందిత
గోదావరిఖనిలో సకాలంలో ఓ మహిళా పేషేంట్ కు రక్తదానం చేసి... పలువురు యువకులకు ఆదర్శంగా నిలిచాడు. దూడపాక మల్లేష్ అనే వ్యాపారి. స్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారుతున్నాయి. ఈ రాష్ట్ర రాజకీయాలకు బిన్నంగా రామగుండం రాజకీ
సింగరేణిలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గొప్పలు చెప్పే అ
రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల.. రామగుండానికే
గోదావరిఖనిలో POW ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు మహిళా కార్మికుల దగ్గర మహిళా దినోత్సవం సందర్భంగా కరపత్రాలను ఆవ
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా నేడు గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో తలపెట్టిన మహాధర్నా స్థలం ఏర్పాట్లను రామగ
జగిత్యాల అక్షర చిట్ ఫండ్ ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు.చిట్ ఫండ్ కు తాళం వేసి నిరసన తెలిపిన సంఘటన చోటు చేసుకుంది. వివర
ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసే ప్రజావాణిలో వచ్చే కొన్ని ఫిర్యాదులు అధికారులను ఆచార్యానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే జగ
ప్రజా ఉద్యమ నాయకుడు మాజీ కౌన్సిలర్ తన ఇంటి పేరుని సిపిఐగా మార్చుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మార్కపురి తిరుపతి 7వ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ఓ బూడిద లారీ బోల్తా పడింది.. ఈ ఘటనలో డ్రైవర్ తల్లా సాగర్ స్వల్ప గాయాల
టీనేజ్ లో ప్రేమ అడ్డదారులు తొక్కుతుంది.. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి కొందరు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండగా మరికొంద
జబర్దస్త్ కామెడీ షో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న షో ఇందులో గత కొన్ని ఎపిసోడ్ లో ప్రేమాయణం నడిపిస్తున్
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి 1.20 ప్రాంతంలో దొంగతనాన
CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జి
రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఓ కార్పొరేటర్ పంజరంలో చిలకల వ్యవహరిస్తూ, కోవర్టు రాజకీయాలకు పెద్దకొడుకుల మారాడని బీఆర్ఎస్
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంలో భారీ ఎత్తున వెండి సామగ్రిని దొంగల
రెప్పపాటు జీవితంలో ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధించి అభివృద్ధికి కృషి చేస్త
సింగరేణిలో జరుగుతున్న గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంటూ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తీ
చత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన, కార్యాచరణ తనకు ఆదర్శమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.రామగుండం మున్సిపల్ కార
నందమూరి తారకరత్న కన్నుమూశారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దరఖాస్తులు కొందరు మీసేవ సెంటర్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు కరీంనగర్, జగిత్యాల జాతీయ ప్రధాన రహదారిపై ప్లకార్డులతో కొడిమ్యాల మండల రైతులు రాస్త
ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం గోదావరిఖని 5inc వద్ద జరిగింది.ఈసమావేశంలో సింగరేణి కాంట్రాక్టు
సింగరేణిలో ఉత్పత్తి ఉత్పాదకత రక్షణ అధికారులకు కార్మికులకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం పనిలో గనిలో సమస్యల సుడిగుండంలో
కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంతర్గాం మండల కేంద్రంలో సిపిఐ (ఎం ఎల్) న్యూడె
అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని వర్తింపజేసి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్గం తహసిల్దార
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నుల పండువగా
సింగరేణిలో ప్రమాదాలకు అధికారులదే పూర్తి బాధ్యత అని మైనింగ్ స్టాప్ ప్రతినిదుల బృందం పేర్కొన్నారు. ఈ మేరకు అర్జీ-2 యైటీంక్ల
అర్హత కలిగిన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని CPI ML ప్రజాపంథా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి అ
ఆయనొక సామాన్య వ్యక్తి... కానీ అక్కడ ఆయన చెప్పిందే చట్టం...సిబ్బందికి పని చెప్పాలి అంటే ఎక్కడైనా అధికారో..లేక ఇంచార్జీలో ఆర్డ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ సాయంత్రం విజయమ్మ పౌండేషన్ రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్
అధికారం అడ్డదారి తొక్కుతుంది... గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన ఓ ప్రజా ప్రతినిధి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న జరిగే సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయాలని పోరాటాల ప
రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో డబ్బులకు ఆశపడి ఒకరి బదలు ఇంకొకరిని నియమించుకొని పనులు చెపిస్తు కార్మికు
గీత కార్మికుల జీవనోపాధికి 10 ఎకరాల ప్రభుత్వభూమి కేటాయించాలనీ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర మంత్రి శ్రీనివ
ఎల్లంపల్లి భూనిర్వసీతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత లోపించిందని రామగుండం కా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏలాంటి సదుపాయాలు లేకుండా వరి నాట్లతో దర్శన
IFTU అనుబంధ RFCL కమిటీ సమావేశాన్ని గోదావరిఖనిలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర
రామగుండం రీజియన్ లో వివిధ ఓ.బిలలో పనిచేస్తున్న కార్మికుల జనరల్ బాడీ సమావేశం శనివారం గోదావరిఖనిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్ష
భూములు ఇండ్లు కోల్పోతున్న రైతులు బాధితులు ప్రభుత్వము ఉత్తర్వుల మేరకు నష్టపరిహారాన్ని పొందేందుకు ముందుకు వచ్చి అధికారు
రామగుండం కార్పోరేషన్ పరిధిలో హాత్ సే హత్ జోడో పాదయాత్ర శుక్రవారం 5 రోజుకు చేరుకుంది. 29, 8 వ డివిజన్ లలో పాదయాత్రను నిర్వహించ
రామగుండంలో కొందరు ఖద్దర్ చొక్కా ముసుగులో కొందరు చోట మోట నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత
ప్రముఖ సినీ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి పట్ల ప్రజానాట్యమండలి, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, గోదావరి కళా సంఘాల సమాఖ్య బాధ్
ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారా... అంటే అవుననే వాదనలు వినిపిస్తు
కత్తులతో హాల్ చల్ చేసిన యువకులను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఒకటవ పట్టణ సీఐ రమేష్ బాబు, ప్రసాద్ రావులు తెలిపారు. ఈ సందర్భ
జీడీకే 2వ ఇంక్లైన్ బావిపై జరిగిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న గని కార్మికుల కోసం నిరంతరం శ్రమిస్తూ
తెలుగు సినీ చరిత్రలో ఓ సంచలనాత్మక డైరెక్టర్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ యదార్ధ ఘటనను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను నిర్మ
నిత్యం వందలాది మంది జనం... ఎటు చూసినా వ్యాపార సంస్థలు.... నిరంతర వాహనాల రద్దీతో కిటకిటలాడే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్ర
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్
RFCL లో ఉద్యోగాలు పెట్టిస్తామని నిరుద్యోగ యువకులను మోసగించి స్థానిక శాసనసభ్యునీ అండతో దళారులు కోట్ల రూపాయలు వసూలు చేసి నిర
గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతన మెడికల్ సూపరింటెండెంట్ ను నియమించాలని, ప్రస్తుతం ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ప్
కమిషన్ కోసం ఓ కార్పొరేటర్ హల్ చల్ చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి
సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 5 సం"రాల నుంచి సియంపిఎఫ్ చిట్టిలను ఇవ్వాలని గో
మార్చి 21 నుండి ప్రారంభమైన సిపిఎం పార్టీ పాదయాత్ర సోమవారం అడ్డగుంటపల్లి సుందరయ్య నగర్ నుంచి ప్రారంభమైంది, భరత్ నగర్, చంద్ర
అందరిని బెదిరించినట్లు నన్ను బెదిరిస్తే చిక్కుల్లో పడతావ్ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు బిజెపి నాయకులు, మాజీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు గొట్టే మహేష్ దర్శకత్వంలో స్థానిక కళాకారులతో రూపొందించిన "నంద
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సీతా నగర్ లో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకొని కాలనీ వాసులు దేహశుద్ధి చేశా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఊరుకునేది లేదని సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్, తెలంగాణ రైతు
తన అనుచరులను జైలుకు పంపించి... అసలు సూత్రధారి ఇంట్లో ఉంటున్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంఎల్ఎ సోమారపు సత్యనారాయణ విమర
మెట్ పల్లిలో దొంగలు భీభత్సం సృష్టించారు..జాతీయ రహదారిపై ఉన్న 10 దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుమారుగా పది లక్షలకు పైగ
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చేసిన సం
అక్కినేని నాగార్జునకు గోవా అధికారులు ఝలక్ ఇచ్చారు. గోవాలో అక్కినేని నాగార్జున చేపట్టిన నిర్మాణ పనులను ఆపేయాలంటూ స్థానిక
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బిజెపి ఎమ్మెల్యే ఈటల
నిజామాబాద్ ధర్మపురి ఎంపీ అరవింద్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఎమ్మెల్స
అవినీతి చేసి కవిత జైలుకి పోతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.మీరు చేసిన తప్పులు ఎక్కడ బయట పడుతాయో అ
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పె
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. హైదరాబాద్ లో తెలంగాణ వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స
వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస
నర్సంపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కొందరు కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసి బస్సుత
తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నర్సంపేట్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉద్రిక్త పరి
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం కోసం విశేషంగా కృషి చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో టెన్షన్ వాతావరణం మద్య వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన 223వ రోజు ప్రజా ప్రస్థానం
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి విద్యార్థుల నుండి చేదు అనుభవం ఎదురైంది. శ్రీ అనంత పద్మనాభ కాలేజీ విద్యార్థుల నుండి నిరసన
ప్రజా ప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములు నాయక్ తండా నుంచి షర్మిల 223వ రోజు పాదయాత్రను వైఎస్ఆర్ టీపీ అధ
సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం
నేడు ఐటి శాఖా ముందు మంత్రి మల్లారెడ్డి కుటుంభ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 15 మందికి నోటీసులు
పేద ప్రజలకు కడుపు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌకదారుల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడ
నేటి సమాజంలో ఏదైనా సంఘటన జరిగితే మనకు ఎందుకులే అని చూసుకొని వెళ్లే పరిస్థితిలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తూ అందరి కడు
విద్యార్థులలో దాగివున్న ప్రతిభా పాటవాలను, సృజనాత్మకతను వెలికితీసి, భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరహిం
రామగుండం నియోజకవర్గం లోని 42 వ డివిజన్ లో 20 లక్షల పట్టణ ప్రగతి నిధులతో అండర్ గ్రౌండ్ డైనేజీ సి.సి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల
నిస్సహయులకు సహయం అందించటం స్పూర్తిదాయకంగా ఉంటుందని...గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, ప్రసాద్ రావు అన్నారు. గోదావరిఖ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటనలు చేస్తున్న దానిని కొందరు అధిక
నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని శారద నగర్ లోని సర్వజనిక ప్రభుత్వ ప్రాంతియ ఆస్పత్రిలో ప్రొజెక్టర్ చోరీకి గురైనట్లు విశ్వస
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఒకవేళ మల్లారెడ్డి తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామ
బీఎస్ పీ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ జిల్లా కలెక్ట
ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది.జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ
సింగరేణి ని దివాలా తీయించిన టిబిజికేఎస్ ను బొంద పెట్టండి అని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తీవ్ర స్థ
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్ప
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. ‘‘ హర హర మహా దేవ.. శ
పూణె – బెంగళూరు నేషనల్ హైవేపై ఉన్న నావల్ బ్రిడ్జ్పై వేగంగా దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాద
కొమురంభీమ్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కొన్ని రోజుల నుంచి కంటి మీద కున
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టీ20కి వర్షం అడ్డంకిగా మారింది. ఇన్నింగ్స్ 6.4 ఓవర్ల వద్ద వర్షం పడడంతో అంపైర్లు ఆటన
గోదావరిఖని ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని లయన్స్ భవన్ లో ఉచిత కంటి పరీక్షలు,షుగర్ పరీక్షలు నిర్వహించేందుకు
మౌంట్ మాంగనీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దవడంత
యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడితో కీటకీటలాడుతుంది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చేసే కాంట్రాక్టీకరణతో భవిష్యత్తులో సింగరేణి ఉనికి కోల్పోయే ప్రమాదం
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై TRS గుండాల దాడికి, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మెట్ పల్లి స్థానిక వ్యవ
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టి.ఆర్.యస్. పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బి.జె.ప
విద్యా,ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా వర్క
పాఠశాల ఆవరణంలోనే ప్రైవేట్ ఉపాధ్యాయునిపై దాడి చేసిన కానిస్టేబుల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్
ఎప్పుడైనా ఎక్కడైనా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్ ఎంపీ ధర్
ప్రశ్నించే గొంతును ఎవరు నొక్కలెరని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిజామాబాద్ ఎంపీ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు
నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా బిడ్డ అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసి
హైదరాబాద్ లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు
దివంగత సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మే
సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని మోడీ రామగుండంలో చేసిన ప్రకటనపై బి.ఎం.ఎస్ నాయకులు ప్రధానమంత్రి చిత్ర పటానికి ప
కార్డియాక్ అరెస్ట్తో ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు
నిజం కళాశాల హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ న
హైద్రాబాద్ నుండి ఒకే సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 8 మెడికల్ కాలేజీలను మార్చువల్ పద్ధతి ద్వారా ప్రాంభించ
పుట్టిన రోజు వేడుకలు ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా చేసిన సేవా కార్యక్రమాలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. పుట్టి పెరిగిన దేశా
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కృష్ణ ప్రస్తుతం వెంట
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో వైయస్ఆర్ టిపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావ
హైదరాబాద్ రవీంద్ర భారతిలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఆల్ ఇండియా మేజిక్ కన్వెన్షన్ 'మాయాజాలం-2022' కు ఉమ్మడి కరీంనగర్ జిల్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాడాలని జాతీయ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సమన్
అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు వెంటనే ప్రారంభించాలని ఏ.ఐ.వై.ఏఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ RFCL ను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న సందర్భ
రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వస్తున్న నరేంద్ర మోడీ రాకను అడ్డుకుంటారని చెప్పి ముందస్తుగా అఖిల భారత యువజన సమాఖ
కార్మిక వ్యతిరేక,కార్పొరేట్ కు అనుకల విధానాలు అమలు చేస్తున్న దేశ ప్రధాని మోడీ పెద్దపెల్లి జిల్లా RFCL ప్రారంభోత్సవం పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం రాకను నిరసిస్తూ శుక్రవారం అఖిలభారత న్యాయవాదుల సంఘం( ఐలు) భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)
కోల్ మైండ్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదల కోసం గోదావరిఖని మార్కండేయ క
ప్రజాప్రస్థానం పాదయాత్రలో బాగంగా గోదావరిఖని నైట్ షెల్టర్ వద్ద వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో
పెద్దపల్లి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ
దేశంలో కార్మిక రంగాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు రియ
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 205వ రోజులో భాగంగా లో ఇందారం మీదుగా గోదావరిఖనికి చేరుక
ఆర్ ఎఫ్ సీ ఎల్ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్ ఎఫ్ సీ ఎల్ మజ్దూర్ యూనియన్ పక్
రామగుండం పర్యటనకు నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేసేందుకు రామగుండంకు దేశప్
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలకు ఒడ్డుగూడెం బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు స్తంభ
ఈనెల 12న ఆర్ ఎఫ్ సీ ఎల్ ను జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మ
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై- కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలలో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని,త
కార్మికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఎస్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్
ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలనీ సుల్తానాబాద్ లీగల్ రిటైనర్, న్యాయవాది అవునూరి సత్యనారాయణ అన్నారు.ఆజాదే కా అమృత్ మహోత్సవ
తొలినాళ్ళలో జర్నలిజం విలువలను పాటిస్తూ... నాటి జర్నలిజానికి స్ఫూర్తి దాయకంగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన పిట్టల ర
జన్మదిన వేడుకలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సీనియర్ పాత్రికేయులు, ఓ దినపత్రిక గోదావరిఖని ఇంచార్జీ దాట్ల జేమ్స్ రెడ్డి అన్న
గోదావరిఖని శ్రామిక భవన్ లో ఎస్ఎఫ్ఐ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు RFCL దళారులు మోహన్ గౌడ్, గుండు రాజుల ఆస్తుల జఫ్తు చేయాలనీ పౌర హక్కుల సంఘం ప్రొఫెసర్.
గోదావరిఖని కోదండ రామాలయం అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సతీష్, రంజిత్ అనే ఇద్దరు స్వాములు మంగళవారం శబరిమల సన్నిధానానికి చే
రామగుండం ఏరియా గోదావరిఖని 11వ బొగ్గుగనిలో తెల్లవారు జామున 3,గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.సీయం-1. 79వ లెవల్ లో 6గురు కా
తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం(IFTU) RG 1.డివిజన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా TGLBKS-IFTU ర
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో తెరాస పార్టీ నాయకులు భారత ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని బీజేపీ పార్టీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు నిర్వహించమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా కొన్ని నియోజకవర
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సిబిసిఐడి తో విచారణ జ
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పందించారు. మొయిన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ద
విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన అంతర్గం మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రేషన్ బియ్యం దందా జోరుగా నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది అక్రమార
దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. యాప్ నుంచి సందేశాలు వెళ్లకపోవడం ఓ సమస్య అయితే కొన్ని మెసేజ్లు వెళ్లిన ఆ మెసేజ్ ల
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ గా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నే
రెండు లారీలు డీ కొని ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని ఎన్టీపీసీ బీ టైప్ గేట్ వద్ద బూడిద లారీ
RFCL ఆర్ఎఫ్ సీఎల్ లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు భరోసగా నిలవాలని కార్మిక సంఘాలు పిలపునిచ్చాయి. ఈ సందర్భంగా గోదావరిఖన
రామగుండం మెడికల్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మల్లేష్ పేషంట్ల పట్ల, వారి అటెండెంట్ ల పట్ల దుర్సుగా ప్రవర్త
కుటుంబ కలహాలతో భార్య తన భర్తను ఇటుకతో తలపై కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మనెం
గోదావరిఖని మార్కండేయ కాలనీ రాజేష్ థియేటర్ టీ జంక్షన్ కూడలిలో సుందరి కరణ పేరుతో రోడ్డు నడి మధ్యలో తవ్వి ప్రజలను ఇబ్బంది పె
బ్రతికి ఉన్నవారికి సమాధి కట్టే సాంప్రదాయం టిఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు
మునుగొడు లో బిజెపి తమ పార్టీ జెండాను ఎగురవేయాలని గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్య
రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులది ఆత్మహత్యలు కావని ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రభుత్వ హత్యలని సీపీ
ప్రజల రక్షణ కోసమే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరుగుతుందని గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు పెద్
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు మీ అందరి సహకారం అవసరమని ఎస్సై రమేష్ అన్నారు.మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెంద
తీర్యానీ మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన ఐలవేణి మల్లేష్ 35 అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తీర్యాన
పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందిన సంఘటన మంథని మండలం చిల్లపల్లి గ్రామం రోడ్డులో చోటు చేసుకుం
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. తన బిడ్డకు పుట్టిన మగ శిశువును అమ్మకానికి ప్రయత
SCCWU IFTU ఆధ్వర్యంలో అర్జీ -1 డివిజన్ లోని వివిధ సెక్షన్లలో సమావేశాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు SCCWU IFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెస
వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
రామగుండం నియోజకవర్గంలోని ఇద్దరు మాజీ కార్పొరేటర్లు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాల
కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎలుగుబంటి కలంకాలం మొదలైంది.అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తూ ఉండటంతో విద
గోదావరిఖనికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే.... విఠల్ నగర్ కు చెందిన ఓ యువతి, గాంధీ నగ
జోగులంభ గద్వాల జిల్లా,జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్ కార్యాలయంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(IFTU అనుబంధ గ్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి ఆదివారం గుండె పోటుతో మర
మునుగోడు బైపోల్ లో ఇప్పటి వరకు 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.స్కూట్ని లో ఎగిరి పోగా మిగి
పురుగుమందు సేవించి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ
గోదావరిఖని కృష్ణ న్యూరో హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్గం మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్యం నిర్
ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు దీపావళి పండుగలోపు డబ్బులు ఇచ్చేందుకు ఆర్ ఎఫ్ సి ఎల్ సబ్ కాంట్రాక్టర్లు అంగీకరించినట్లు అఖిలపక్ష
వరంగల్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పేషంట్లను,అటెండర్లను, ప్రజలను భయభ్రాంతు
బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధన
సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సోమవారం మక్తల్ నుండి వచ్చిన కొండ్ర నరసింహ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుల్తానాబాద్ ము
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.నాంపల్ల
ఖమ్మం యుపిహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ 33 సం,,అనే వ్యక్తి గత కాలంగా కనిపించడం లేదని అతని తల్లి ఎస్.కె రహమత్ ఈ ఏడా
ఇటీవల సోదాలు జరిపిన వారి బ్యాంకు ట్రాన్సక్షన్స్ నుండి ఓ మీడియా సంస్థ ఖాతాలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించినట
వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల దూకుడు పెంచిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో ప్రాజెక్ట్ ల పేరుతో
మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర
నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నేటి న
రామగుండం కార్పొరేషన్ పరిధిలో కలిగిన కార్పొరేటర్ల తీరుతో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు రామగుండంలో అ
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.కోట్లు విలువైన 7 వాచీలను కస్టమ్స్ అధి
నేటి నుండి మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రారంభం అయింది.నామినేషన్లు దాఖలకు ఈనెల 14 వరకు చివరి గడువు కావడంతో ఈ నెల 10 న బీజ
తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని క
పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కే.కనకరాజ్ అన
పరకాల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్లు ప
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరంకుశంగా ఊరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిక
నేడు హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే, మంచి
జాతీయ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. టీఆర్ఎస
ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నరా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు అభ్యర
టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్ణాట
నేడు హైదరాబాద్ లో జరుగుతున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ అని మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామని
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో రామగుండం సర్కిల్ సీఐ లక్ష్మీనారాయణ తమ సిబ్బందితో కలిసి దసరా పండుగను పురస్కరించుకొని పోలీస్ స
హైదరాబాద్ : టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫ
చెన్నూరు : టిఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి
హైదరాబాద్ : హైదరాబాద్ సంతోష్ నగర్ పోలిస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ రాజ్ తన ఇంట్లో ఆత్మహత్యాయ
మరణించినా మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.. పెద్దపల్లి జిల్లా గడ్డంపల్లి(సుందిల్ల) గ్రా
జాతిపిత మహాత్మా గాంధీని అసురునితో పోల్చుతూ పశ్చిమ బెంగాల్లో వేదికను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్య జిల్లా కమిటీ
వరంగల్ : వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఎస్ ఆర్ ఆర్ తోటలో దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠీ జిల్లా కేంద్రంలోని ప్రభ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న దాడుల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఆర్ ఎంపీ, పీఎంపీలు వారి సమ
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరో వివాదంలో ఇరుక్కున్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాప్రస్థానం
దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆ
హైదరాబాద్ : ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కేసీఆ
హైదరాబాద్ :ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని ఆపాలని ఆగ్రహంతో ఉపయోగపడు లెటర్ తో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి బైక్ను ద
దోచుకున్నందుకే విజయ రమణరావును ఓడగొట్టి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీ అన్నారు.
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండగను ప్రశాంత, స్నేహపూరిత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని
మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి మానేరు నదిలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న చెక్
కోల్ బెల్ట్ రాజకీయంలో కోల్డ్ వార్ నడుస్తుందా...? అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక
రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింద
గోదావరిఖని :అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంత