Friday, 16 January 2026 09:10:20 AM

రామగుండం ఎంఈఓ గా సంపత్ రావు

Date : 03 May 2023 01:58 PM Views : 4811

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎంఈఓ గా సంపత్ రావు బాధ్యతలను చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఈఓపై ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు పలు టీచర్స్ సంఘాలు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాత ఎంఈఓ ను ముత్తారంకు బదిలీ చేయగా నూతన ఎంఈఓగా కమాన్ పూర్ కు చెందిన సంపత్ రావు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :