Monday, 11 May 2026 05:05:52 PM

కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి...

Date : 29 March 2025 05:17 PM Views : 421

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు బాపూజీ అని కొనియాడారు. నిజం కాలంలో అయన చేసిన పోరాటాలను గుర్తు చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :