రామగుండం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న దారి మైసమ్మ గుడుల కూల్చివేతపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలపై
రామగుండం ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశ
గోదావరిఖని పట్టణంలో దారి మైసమ్మల కూల్చివేతలు స్థానికుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.ఏకంగా పాత కాలం నాటి భక్తి స్థలాలుగా
ఆయన ఏ నాయకుడి దగ్గర కాలు మోపితే, ఆయన ఏ నాయకుడి దగ్గర అడుగుపెడితే ఆ నాయకుడు ఎమ్మెల్యేగా గెలుస్తాడట... వచ్చే ఎన్నికల్లో ఎక్కడ
ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైన ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. మేము అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్
రామగుండం నగరంలో కూల్చివేతల వివాదం మరింత ముదురుతోంది. హనుమాన్ నగర్కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్, సింగరేణి అధికార
సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్లో కార్మికుల ఆరోగ్య పరీక్షలు, సేవారిత్యాగ నిర్ణయాలకు కీలకమైన మెడికల్ బోర్డులు కొన్ని నెలల
ఒకప్పుడు ఎర్ర జెండాలతో భయాన్ని ప్రేరేపించిన అరణ్యాలు, ఇప్పుడు పచ్చని అభివృద్ధి చిహ్నాలుగా మారుతున్నాయి. వరుస లాగుబాటులు
ఒకవైపు విద్యను సేవగా, మరొకవైపు వ్యాపారంగా మార్చుకొని రామగుండం నియోజకవర్గంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పుడు చట
ఇల్లెందు పట్టణం, మండల పరిధిలోని బాలికల మరియు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లల్లో పనిచేస్తున్న డైలివేజ్ ఔట్సోర్సింగ్ వర
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ బదిలీ ఒక టీ స్టాల్ యజమాని జీవితంలో సంబరాలకు కారణం అయింది. ఈ సంఘటన జిల్లా రాజకీయ, పరిపాల
భవితశ్రీ చిట్స్తో శ్రీకారం… బంగారు భవిష్యత్తు సాకారం” అంటూ ఎన్నో వాగ్దానాలు చేస్తూ లక్షలాదిమందిని ఆకర్షించిన సంస్థ మో
జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పరిస్థితులను అత్యంత క్లిష్టతరం చేస్తున్నాయి. ముఖ్యంగా రామగిరి మ
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానానికి వారిచే ఇచ్చిన ఆస్తులపై హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాబోయే ఎన్నికలకు రామగుండం నియోజక వర్గంలో ఇప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బహిర్గతమవుతున్నాయి. నాయకుల మధ్య గ
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. రామ
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీ వద్ద వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన నిధులను మోసపూరితంగా దుర్వినియోగం చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మర
పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్
రామగుండం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. "అబద్దపు హరిచంద్రులు రామగుండానికి వచ్చారు. వీరిద్దరికీ తోడు అ
ఒక ప్రముఖ రంగానికి చెందిన వ్యక్తికి స్వయానా ప్రాంగణంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓ కేసు విషయంలో సహచరుడితో జరిగిన వాగ్వాదం చ
రామగుండంలో నేపాల్ ప్రధాని ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు చట్టాలు
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) ప్రిన్సిపాల్ వ్యవహా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనే ప్రధాన కర్తవ్యమని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలను బయటపెట్టారు. తనపై జరుగుతున్న కుట్రలతో విసుగెత్తిపో
రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హాట్టాపిక్గా మారింది ఎమ్మెల్సీ కవిత వ్యవహారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమెను పార్
రైతులకు మదర్ డైరీ బాకీ పడిన పాల బిల్లులను తక్షణమే చెల్లించాలని... లేని పక్షంలో మూడు రోజుల్లో మదర్ డైరీ కార్యాలయాన్ని ముట్ట
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఓ కానిస్టేబుల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వ
ఫస్ట్ కంపెనీ పేరుతో గోదావరిఖనిలో గత కొంత కాలం కిందట ఏర్పాటైన ఓ ఫైనాన్స్ కంపెనీ మొదట పెట్టుబడుల పేరుతో అందరిని ఆకర్షించి వ
మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్కు గాయాలు అ
దేశ రాజధాని ఢిల్లీ శివారులోనే నకిలీ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన సంఘటన కలకలం రేపింది. నోయిడా ఫేజ్–3
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ తన సరదా మాటలతో, సరస సంభాషణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ
తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గని కార్మికుల హక్కులపై తన ప్రత్యేక దృష్టిని మరింత ప్రగాఢం చేస్తూ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీ
కార్పొరేట్ పాఠశాల నిబంధనలన్నీ వదిలేసి విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి, వాణిజ్య ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న కొన్ని క
ఏదైనా తప్పు జరిగినప్పుడో... లేక పొరపాటు అయినప్పుడో ఎవరైనా సహజంగా తప్పించుకోవాలనుకోవడం సర్వసాధారణం... కానీ ఓ ప్రైవేట్ కార్ప
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్
హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ప్రధాన నదులకు వ
జమ్ము కశ్మీర్ లోని రియాసి జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు వ
పహల్గాం ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ను కుదిపేస్తోంది. ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్సభలో నిరసనకు ద
కేరళ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కమ్యూనిస్ట్ నేత, మాజీ సిఎం వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానందన్ కన్నుమూశారు.
వియత్నాంలోని ప్రసిద్ధ హా లాంగ్ బేలో విషాదం చోటుచేసుకుంది. 53 మందితో ప్రయాణిస్తున్న పర్యాటక పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింద
జీవితంలో నెగెటివ్ చాఫ్టర్లకు ఫుల్స్టాప్ పెట్టి, కొత్త అధ్యాయం మొదలు పెట్టాలన్న సంకల్పానికి మానిక్ అలీ అనే వ్యక్తి విచి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్
పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు కీలక సమాచారాన్ని చేరవేసిన ఆరోపణల నేపథ్యంలో గూఢచర్యం కేసు కింద అరెస్టైన హర్యానాకు చెందిన యూట్
నైరుతి రాకపై ఐఎండీ ఇవాళ మరో అప్డేట్ ఇచ్చింది. రానున్న 4 లేదా 5 రోజుల్లో.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భార
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. కొనుగోలుదారు పార్కింగ్ స్థలం చూపించకుంటే తమ వాహనాని
వధువు కోసం వేటలో ఉన్న యువకులకు ఇది గుణపాఠంగా మిగలే కథ! ‘ఒక్కసారి పెళ్లి అయితే జీవితాంతం తోడుగా ఉంటా’ అంటూ యువకుల్ని మాయలో
రామగుండం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో అసలు పార్టీ ముఖ్య నేతల కంటే సదురు నాయకుడి పేరు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తుంది.ఆ
వైద్య వృత్తిలో ఉన్న వైద్యులను ప్రజలు దేవుళ్ళతో సమానంగా భావిస్తారు.ఆపద వస్తే కాపాడాలంటూ చేతులెత్తి వేడుకుంటారు... అలాంటి స
పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసి,వారి పైన రిసిప్షనిస్ట్ ఆనంద్ చే
సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి ఉద్రేక రాజకీయాల వైపు నేతల ప్రయాణం సాగుతోందన్న భావన సర్వత్రంగా వ్యక్తం అవుతుంది. ఆరోపణ
మాంచెస్టర్గా ఆఫ్ ఇండియాగా పిలవబడే రామగుండం నియోజకవర్గం పరిశ్రమలకు నీలయంగా పేరు గాంచింది. గోదావరి లోయ బొగ్గు క్షేత్రాలు,
రాజీవ్ యువ వికాసం గడువు ఈనెల 24వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి ఓ
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ జిల్లాలోని దీషా నగరంలోని టాపాసుల ఫ్యాకర్టీలో భారీ అగ్ని
మయన్మార్ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసింది. గత శుక్రవారం రిక్టార్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో దేశం ఒక్కస
ఛత్తీస్గఢ్ మరోసారి ఎరుపెక్కింది.. సుక్మా జిల్లాలోని గోగుండా కొండపై ఉపంపల్లిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు
భారత్పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. ఆ దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉంద
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా
గత ఏడాది బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలసిందే. అయితే తాజాగా బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగ
ఛత్తీస్గఢ్లో మరోసారి భద్రత బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతెవాడలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు
జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఒక మహిళ తనిఖీలు నిర్వహించే సిబ్బంది కళ్లుగప్పి తుపాకితో ఆలయంలో
ఎటిఎస్ పోలీసులు, డిఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఏకంగా 100 కిలోల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. గుజ
దాదాపు 44 ఏళ్ల క్రితం జరిగిన 24 మంది దళితుల ఊచకోత కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురికి మరణశిక్ష పడిం
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్
సంప్రదాయ రాజకీయాలకు స్వస్తీ పలికి ఉద్రేక రాజకీయాల వైపు ప్రధాన పార్టీల నేతల ప్రయాణం సాగుతుందన్న భావన సర్వత్రంగా వ్యక్తం అ
అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమ్మీద అడుగుపెట్టనున్నారు. నాసా-స్పే
పాకిస్థాన్లో మంగళవారం రైళును హైజాక్ చేసిన ఘటన సంచలనంగా మారింది. 400 మ్ంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ని బల
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులా
ఉత్తర తెలంగాణ జిల్లాలో రాజకీయాలకు ఆ నియోజకవర్గం పెట్టిన పేరుగా నిలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గంలో
ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ నియోజకవర్గం రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం రాజకీయాలు ఒకలా
బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ .. 8వ సారి స్టార్షిప్ మెగారాకెట్ వ్యవస్థను పరీక్షించింది. గురువార
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మ
యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింద
బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ధనికోర్తా గ్రామంలో ఒకే నెలలో 13 మంది మృతి చెందారని తెలియగానే వైద్య విభాగం అప్రమత్తమైంది. ధనికో
తెలంగాణాలో రాష్ట్ర రాజకీయాలకు, రామగుండం రాజకీయాలకు మధ్య ఏ మాత్రం తేడా ఉండదు. రాష్ట్ర రాజకీయాలు ఒక్క విధంగా ఉంటె, రామగుండం
తమిళనాడులో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరునల్వేలి లోని వల్లయూర్కు చెందిన సున
మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శ
ప్రముఖ శైవ క్షేత్రం కేదార్నాథ్కు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేదార్నాథ్లో రోప్వే నిర్మా
దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్వి
తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల ప
144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటి
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడుకేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తె
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటూ సాగే ఈ మహాకుంభమేళాల
మధ్య ప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించినట్లు పోలీలీసుల