తన కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాల నుంచి ఇంటికి వచ్చిన భర్తను.. తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసి.. ముక్కలుగా చేసి
ఓ మహిళను చంపి ఆమె శరీర భాగాలను బెడ్షీట్లో మూటకట్టి కల్వర్టు కిందపడేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్ల
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంద
విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందిన విషాదకర సంఘట జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం చోటు చేసుకుంది. వివరాల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్ 1లో కారు బీభత్సం సృష్టించింది.శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుప
ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను భార్య చంపి అనంతరం అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీస
కాపాడాల్సిన కన్నతండ్రే కాటేశాడు. తండ్రి కూతురును చేయి పట్టుకొని ఆడిస్తే ఆ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఇతరులు ఎవరైనా బెద
హనుమకొండలోని సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఇన్నోవా కారును తప్పించ
మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన సుపారీ గ్యాంగుతో ప్రణయ్ ను హత్య చేయించిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగి
పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు
ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చొప్పదండి మండలం చిట
ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా గోపాల్ వాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కన్నవేణ
నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి వ్యక్తి మృతి,మరొక్కరి గాయాలకు కారణమైన వ్యక్తికి 20 నెలల జైలు శిక్ష ,4వేల జరిమానాను విధిస్తూ గ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామం ప
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే... ఎనిమిద
అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తని నిలదీసినందుకు విచక్షణ రహితంగా భార్యపై దాడి చేయగా తీవ్ర గాయాలతో ఉన్న రామలక్ష్మిని కుటుంబ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మ
నిఘా నేత్రాల ముసుగులో గుట్టుగా గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మం
గోదావరి వంతెన పైనుండి దూకి సింగరేణి విశ్రాంత ఉద్యోగి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసు
భర్త అక్రమ సంబంధం పెట్టుకొని, అదనపు వరకట్నం కోసం భార్యను వేధించడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు
గంజాయి తరలిస్తున్నాడనే పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఓ దిచక్ర వాహనాన్ని ఆపడానికి ప్రయత్నం చేయగా నిందితుడు పోలీసులని బ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలోని అమ్రాబాద్ మండలం మున్ననూర్ నీరంజన్ షావలి దర్గా సమీపంలో గుర్తుతెలియని వ్యక
బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన కామారెడ్డి జిల
బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. అది ఒక్కరి ఇద్దరిది కాదు... ఏకంగా 160 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం
కొత్త జీవితం..కొత్త కొత్త ఆశలతో అడుగు పెట్టిన ఓ నవ వధువు ఆశలు చెల్లా చెదురయ్యాయి. కట్టుకున్న భర్తతో సంతోషంగా జీవించాలని కన
అన్నమమ్య జిల్లాలో దారుణం ఘటన జరగింది.ప్రేమించడం లేదని యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య
ఈయన సర్కిల్ సిఐ కాదు.. సరసాల సీఐ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసానిచ్చి భద్రత కల్పించాల్సిన ఓ ఖాకీ కామాంధుడిగా మార
భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త అసహజ శృంగారం చేయడం నేరం కిందికి రాదు అని ఛత్తీస్గఢ్ హైకోర్టు వివరించింది. భార్యతో అసహజ శృ
గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ కామాందుడు.. కదులుతున్న ట్రైన్ నుంచి ఆమెను తోసేసిన దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో
ఎఆర్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని పస్రా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివ
రోడ్డు ప్రమాదంలో ఎస్.ఐ మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్ల
పెద్దంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేందర్ తెలిపారు. యువక
హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్ మెన్ శ్రీనివాస్ మృత
మద్యం మత్తులో ఓ వ్యక్తి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ లాక్కొని హల్చల్ చేసిన సంఘటన హైదరాబాద్ లోని మధుర నగర
ఫ్లెక్సీ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మరి దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా
సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజారక్షణ దేయంగా పనిచేస్తున్న ఎంతోమంది పోలీసులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఆ
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్నా తల్లినే ఓ కసాయి కొడుకు క
పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకొని ఓ ఎస్.ఐ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. గౌలిదొడ్డి టీన్జీఓస్ కాలనీలో ఓ యువకుడు.. ఫారిన్ అమ్మా
లారీ కింద పడి మృతి చెందిన ఓ వ్యక్తి కేసులో పోలీసులకు కళ్ళు చెదిరే షాకింగ్ వీడియో బయట పడటంతో పోలీసులు అవాక్కైయ్యారు. ఈ ఘటన మ
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పరువు హత్యకు పాల్పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మామిళ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేదర్ బస్తీలో ఓ యువకుడు ఉరి వేసుకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏన్టీపీసీలోని ఓ క
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మామునూరు వద్ద ఇనుప స్థంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. జవహర్ నగర్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిట్నెస్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో ఉదయం
కేరళలో విషం కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్ను హత్యా చేసిన ఘటనలో ప్రియురాలు గ్రీష్మకు కేరళ కోర్టు ఉరిశిక్
విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాద్యాయుడు తన తోటి ఉపాధ్యాయురాలితో పాఠశాలలో చేసిన రాసలీలలు వెలుగులోకి ర
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో కరెంట్ ష
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బో
ప్రైవేటు హాస్టల్లో బీటెక్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన
పూణే జిల్లాలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాను ఢీకొట్టడంతో అందులో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు మృతి చెందగా ఇద్దరు బయట పడ్డారు. వి
కరీంనగర్ జిల్లాలో గత కొంత కాలంగా వాహనాల్లో ఉన్న డీజిల్ చోరీకి గురవుతున్న క్రమంలో ఎంతో మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నా
పోలీస్ శాఖలో ఓ లేఖ కలకలం సృష్టిస్తుంది. నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై ఏకంగా ఓ బాధితుడు శ్రీశైలం 9 పేజీల లేఖ
భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని శంఖవరం మండ
సమాజంలో పెరిగిన టెక్నాలజీని కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతుంటే, మరి కొందరు అక్రమ సంపాదనే ద్వేయంగా మోస
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రిపై కుటుంబ సభ్యులు దాడి చేసి ఫర్ని
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా మరొక్కరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్త
సమాజంలో జరిగే కొన్ని ప్రేమ సంఘటనలు విచిత్రనికి దారి తీస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు,. ఈ మధ్య కాలంలో ప్
తిరుపతికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయా
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్లోని ప
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో సర్వే నంబర్, 900, నందు1.10గుంటల భూమి బదలాయింపు విషయంలో పలకపల
మద్యానికి బానిసగా మారిన భార్యలను భర్తలు వేదించడంతో పాటు వాళ్ల వికృత చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో భర్తలను భార్యలు హత్య
17 ఏళ్ల బాలిక నాలుక కోసి శివ లింగానికి సమర్పించుకున్న అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని శక్తి
న్యూ ఇయర్ సందర్భంగా భాగ్యనగరంలో అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1, 184 డ్రంక్ అ
ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చినందుకు భార్యను భర్త తగలబెట్టిన సంఘటన మహారాష్ట్రలోని పరబణిలో జిల్లాలో జరిగింది. పోలీసులు
కొత్త సంవత్సరం ప్రవేశానికి ముందు కుటుంబ వివాదంపై తన నలుగురు చెల్లెళ్లతో పాటు తల్లిని హత్య చేసినట్లుగా భావిస్తున్న అర్షద
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీస
క్షణికావేశంలో కట్టుకున్న భార్యను గొంతు నులిపి హత్య చేసిన విషాద సంఘటన మంథని మండలం గోపాలపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోక
ఖమ్మం జిల్లా కిష్టాపురం ఎస్సి గురుకులంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి సాయివర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసు
చుట్టూ జనం... పక్కనే ప్రభుత్వ పాఠశాల,కళశాల మరో వైపు మైదానంలో విద్యార్థులు ఇంత మంది చూస్తూ ఉండగానే ఒక్క సరిగా జరిగిన సంఘటన అం
గోదావరిఖనిలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ జూనియ
జగిత్యాల జిల్లాలో పోలీసులపై ఆకతాయిలు దాడులకు దిగి విద్వాంసం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని ఓ పెట్ర
ఎంతో కష్ఠపడి ఉద్యోగం సాధించి పోలీస్ శిక్షణలో కఠినమైన ట్రైనింగ్ తీసుకొని అన్ని రకాలుగా మంచి చెడులు అనుభవించి ఉద్యోగంలో చే
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనుమానిస్తుండటంతో పాటు అదనంగా ₹5 లక్షలు కావాలని భర్త వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో ఓ వివ
నిర్మల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్ సమీపంలో మహిళపై గ్యాంగ్రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలు స్థానికుల
రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్,కంప్యూటర్ ఆపరేటర్ ల ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తు
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే...ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్ల
మరో విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఎ
తెలంగాణ గ్రామీణ కథ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వైరోడ్డు సమీపంలో ట్రాక్టర్ - బొలెరో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ కొని ఓ వ్యక్తి మ
కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్
లైంగిక కోరిక తీర్చలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఆమె తల నరకడంతోపాటు మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోశాడు. శర
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని బొల్గట్ పల్లి గ్రామంలో అర్థరాత్రి తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్
అస్సాలోని గౌహతి ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. బోరాగఢ్లో ఓ మహిళపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం చేశారు. దీనికి
నగరంలోని బేగంబజార్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకును కిరాతకంగా చంపి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున
పుష్ప-2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనపై ఇప్ప
పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ 4 వ తేదీన ఆర్టీసీ క్రాస్రోడ్ లోని సంధ్య థియేటర్లో రాత్రి ఏర్పాటు చేసిన బె
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ నుండి గోదావరిఖని వైపు వ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికే 2వ ఇంక్లైన్ పరిధిలో సింగరేణికి సంబంధించిన కాపర్ వై
దుండిగల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే పక్క సమాచారం మేరకు రంగారెడ్డి ఎస్
బెంగంపేట్ యాక్సిస్ బ్యాంక్ ను స్క్రుటినీ చేస్తున్నారు. ఆ బ్యాంకులో అధికారులు ప్రవాస భారతీయుడైన(ఓసిఐ) పరితోశ్ ఉపాధ్యాయ్ ఖ
భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల
ఆడపిల్ల పుడుతుందేమోననే అనుమానంతో కట్టుకున్న భార్యను, కన్నా కూతురిని అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష సంఘటన కర్నూల్ జిల్లా
పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రా
పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి విద్యార్ధి సంఘం నేతల మధ్య ఘర్షణ జరగడంతో నడిరోడ్డుపైనే ఒకరిపై మరొక్కరు
నాగర్ కర్నూల్ లోని శ్రీపురం గ్రామంలో అర్ధరాత్రి మల్లేష్ అనే వ్యక్తి తన ఇంటి దిచక్ర వాహనానికి గుర్తు తెలియని దుండగులు ని
ఓ ప్రేమ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...వెంకట
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ
డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ల వికలాంగ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరదిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కానిస్టేబుల్ ను అతి దారుణంగా కత్తిత
ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఘటన అనంతరం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఓ ఎస్.ఐ ఆత్మహత్య చేసుకున్న వ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం దారారం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు డీ కొ
తనకే అంతా తెలుసునన్నట్లు పొగరుగా వ్యవహరించి, తెలుగువారిని కించపరచిన నటి కస్తూరికి కోర్టు నేడు రిమాండ్ విధించింది. ఎగ్మూర
ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూలో వేగంగా ప్రయాణించారు. ఆ కారు ప్రమాదంలో ఆరుగురు దారు
పెద్దపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి వేరువేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘట
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రామ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ తో తల్లి కూతురితో పాటు ర
కార్గో బస్సు ద్విచక్ర వాహనంకు ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన హుజరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే హెచ్ డి ఎఫ్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్
సమాజంలో మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. బ్రతికి ఉండాగానే స్మశాన వాటికలో మేనత్తను వదిల
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరు గంగారెడ్డి హత్య
పదో తరగతి బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తరాఖండ్
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూడూరు గేటు వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢ
భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలైన మహదేవ్ పూర్ మండ
గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పర
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాల
మంథని మండలం అక్కేపల్లి గ్రామానికి చెందిన గోవిందారం ముత్తయ్య (49) కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓ వైపు దసరా ఉత్సవాలు స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. చుట్టూ జనంతో కొలహాలం, మరో వైపు అధికారుల బందోబస్తూ... ఇంత మంది ఉన్న కనీస
విశాఖ హనీట్రాప్ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. జిగేల్ రాణీ భాధితులు పుట్టగొడుల్లా పుట్టుకోస్తు ఉండటంతో పోలీస
సంగారెడ్డిలోని జహీరాబాద్ బీదర్ రోడ్డుపై న్యాల్కల్ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వివర
ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటికే దొంగలు కన్నం వేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనా మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాల
యువతి పై గుర్తు తెలియని యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనా మహారాష్ట్రలోని పూణెలో గురువారం అర్థరాత్రి చోటు చే
మంత్రాలు చేస్తున్నారంటూ ఒక మహిళను కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరల్లోకి వెళ్తే ….మెదక్ జిల్లా ర
తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం
మీరు వివిధ రకాల దొంగతనాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి దొంగతనాలు మాత్రం ఎక్కడా చూసి ఉండరు. అదేంటో కానీ ఇటీవల పెద్దపల్లి జిల్లా
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్ల
గత కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న విలేకరిని చెన్నూరు పోలీసులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంట్
ఉత్తర ప్రదేశ్ లోని మౌయిమాలోని బక్రాబాద్ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు సోషల్ మీ
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరాట్వాడిధని రూట్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెమడోహ ప్రాంతంలో మేల్ఘాట్
వసూల్ రాజా మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ పై మంథని పోలీస్ స్టేషన్లో వరుసగా నాలుగో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వ
అసాంఘిక కార్యాలపాలకు పాల్పడినవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు అన్నారు. మంథని మండ
రామగుండం నియోజకవర్గంలో రేషన్ మాఫియా అంత మోహన మయం జాలంగా మారుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స
చంచల్ గూడ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఓ ఖైదీ మృతి చెందాడు. కిస్మత్ పూర్కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రా
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంలో బస్సుల్లో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు కొ
సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారం మండలంలో జరిగింది. అంతటితో ఆగకుండా మహిళను వి
చత్తీస్ఘడ్లోని బలోడా బజార్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసిన కేసుల
ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా పదో తరగితి బాలిక వెంటపడిన నిందితుడు అందుకు ఒప్పు కోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. ఆపై తాను రైల
చైతన్యపురి పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లతో పాటు కోర్టు అధికారులను
అనుమానం పెనుభూతమైంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా వివాహామాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య తల నరికి అత్యంత క
సంక్రాంతి పండుగ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది.. మటన్ బొక్కల కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడడంతో ఒకరి దారుణ హత్యకు దారి తీ
ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఖాజీపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య హత్య కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు ర
మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రధాన రహదారిపై వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కారు అతివేగంగా డీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెంది
గత రెండు రోజుల క్రితం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో చిత్తుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి కూర విషయంలో భార్యతో గొడవ పడి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్
ఎన్నో కష్టాలను భరిస్తూ ఉన్నత చదువులను చదివించిన తన కూతురు బంగారు భవిష్యత్తు కోసం కలలు కని తన కూతురిని విగత జీవిగా చూసిన తల
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్ చౌరస్తాలో రెండు వర్గాల మధ్య తెల్లవారు జామున ఘర్షణ చోటు చేసుకుంది.. వివరాల్లోకి వె
చేగుంట మండల కేంద్రంలోని మామిడికుంటలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది, స్థానికులు, కుటుంబ స
ఖద్దర్ చొక్కా నాయకుల పోట్లాట పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గం లోని అధికార పార
జడ్చర్ల పట్టణంలోని రైల్వే బ్రిడ్జి కింద మురుకి కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వి
ఓ వివాహితను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబం
రాంగోపాల్పేట్ పోలీసులు ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. పెట్రోలింగ్లో ఉన్న లేక్ పోలీసులకు సాగర్లో గ
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు జీపు బోల్తాపడి ఇద్దరు పోలీసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జాపూర్ గ్రామా శివార్ లో ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచ
తన కుతూరు ఇంటర్ ఫెయిల్ అయిందని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలోని ఏఎన్నార్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వ
కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా నరికి హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మొగిల్ రావు పల్లిలో చోటు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందారంలో జ
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసుల
మద్యం ప్రియులు రోడ్లపై నానా హంగామా సృష్టించారు. వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులను గాయపరిచిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. అందరి చూస్తూ ఉండగానే మహేష్ అనే యువకుడిని అతి కిరాతంగా బాండ రాయితో కొట్టి చంపినా సంఘటన మం
దవోవ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి (22) అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ
పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయడంలో వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ప్ర
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా కోటగండి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చెన్నారావుపేట
హాస్టల్లో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల ఏస్సి హాస్టల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...8వ త
జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నదిలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి చెన్నూరి కార్తిక్ (13) అనే బాలుడు మృతి చెందాడు.
ముగ్గురు స్నేహితుల సరదా.. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పాఠశాలకు సెలవు రోజు కావడంతో మండుతున్న ఎండలలో సరదాగా గడపడా
పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో రామగిరి మండలంకు చెందిన పొన్నం శ్రీకాంత్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకోస్తూ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుని ప్రమ
నిజామాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్స