Friday, 05 December 2025 05:26:46 AM

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ముగ్గురు మృతి...ఏడుగురికి తీవ్ర గాయాలు...

Date : 13 April 2025 09:02 AM Views : 413

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం హైవే పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయలైయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...దొడగుట్ట గ్రామానికి చెందిన గ్రామస్తులు కేటీపీ చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారు జామున ఆటోను గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో అక్కడికక్కడే అలివేలమ్మ, లక్ష్మమ్మ, నర్సమ్మ లు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :