Wednesday, 11 February 2026 08:43:50 PM

ఇంటి ముందు ఉన్న బైకుకు నిప్పుపెట్టిన దుండగులు...

Date : 04 December 2024 01:21 PM Views : 368

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ లోని శ్రీపురం గ్రామంలో అర్ధరాత్రి మల్లేష్ అనే వ్యక్తి తన ఇంటి దిచక్ర వాహనానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో దిచక్ర వాహనం దగ్ధం కావడంతో భాధితుడు పోలీసులకు పిర్యాదు చేసాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :