Friday, 05 December 2025 04:52:10 AM

సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం...

ఈతకు వెళ్లి ఐదుగురు యువకులు మృతి.

Date : 11 January 2025 03:34 PM Views : 462

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు మృతి చెందగా ఇద్దరు బయట పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యామ్ కు హైదరాబాద్ ముషీరాభాద్ కు చెందిన 7 గురు యువకులు వచ్చారు. అయితే డ్యామ్ లో ఈతకు వెళ్లి ధనుష్,సాహిల్, దినేశ్వర్,లోహిత్,జతిన్ లు మృతి చెందగా ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :