Saturday, 09 May 2026 08:35:33 AM

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌...

20 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం...?

Date : 29 March 2025 10:28 AM Views : 669

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఛత్తీస్‌గఢ్‌ మరోసారి ఎరుపెక్కింది.. సుక్మా జిల్లాలోని గోగుండా కొండపై ఉపంపల్లిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, డీఆర్‌జీ పోలీసులు పాల్గొన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :