Monday, 10 August 2026 04:09:56 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంతర్జాతీయ పవర్ లిఫ్టిర్ వంశీ

Date : 29 October 2024 07:27 PM Views : 384

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన భద్రాచలంకు చెందిన వంశీ మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారుఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా కామన్ వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ లో వంశీ. గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వంశీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :