Friday, 11 July 2025 05:07:36 AM

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Date : 03 October 2022 11:44 AM Views : 225

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మంథని మండలంలోని అడవిసోమన్ పల్లి మానేరు నదిలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న చెక్ డ్యామ్ ప్రాంతాల నుండి మృతదేహం కొట్టుకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :