ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యకాలంలో రామగుండంకు బదిలీపై వెళ్లిన షఫీయొద్దీన్ ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో టైపిస్టు రాజనర్సు ధర వాహనాల టెండర్ విషయంలో 10వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Admin
Aakanksha News