ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల, నిజామాబాద్, బోధన్, జిల్లాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఎమ్మెల్సీ కవిత చర్చించారు.
Admin
Aakanksha News