Tuesday, 11 August 2026 06:58:10 PM

డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

Date : 28 December 2024 06:42 PM Views : 390

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మృతికి రాష్ట్ర శాసనసభ సంతాపం తెలపనుంది. ఆయన మృతికి ఏడు రోజులు సంతాప దినాలు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగత తిలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సందర్భంగా సభ్యులందరూ మన్మోహన్‌సింగ్‌ కు నివాళులర్పించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :