ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ : ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కేసీఆర్ వైఖరికి నిరసన గా ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వరకు దీక్ష విరమించేది లేదని భీష్మంచి కూర్చున్నాడు.
Admin
Aakanksha News