Friday, 11 July 2025 04:59:50 AM

ట్రాక్టర్ ఎక్కి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

Date : 28 July 2023 05:02 PM Views : 690

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలోని మానేరు వాగు వల్ల ఇసుక మేటలు వేసిన పొలాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ట్రాక్టర్ పైన వెళ్లి పరిశీలించారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి వర్షం బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :