Friday, 11 July 2025 05:35:24 AM

రౌడీ షీటర్ దారుణ హత్య...

నడి చౌరస్తాలో కత్తులతో పొడిచిన దుండగులు....

Date : 29 January 2023 09:20 PM Views : 3275

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నిత్యం వందలాది మంది జనం... ఎటు చూసినా వ్యాపార సంస్థలు.... నిరంతర వాహనాల రద్దీతో కిటకిటలాడే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గుర్తు తెలియని దుండగులు ఓ రౌడీషీటర్ ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్లితే... అంబేద్కర్ నగర్ కు చెందిన మంథని సుమన్ అనే రౌడీషీటర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు పాత కక్షలతో కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :