ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మండలంలోని మంథని, నాగారం, గుంజపడుగు విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు విధ్యుత్ నిలిపివేయనున్నట్లు ఏఈ కుమారస్వామి తెలిపారు. అత్యవసర మరమ్మత్తుల దృష్ట్య ఆయా ఉప కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
Admin
Aakanksha News