ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి ఓసీపీ-5 లో అర్జీ-1 జీఎం లలిత్ కుమార్ సందర్శించి కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో సరదాగా కాసేపు ముచ్చటిస్తూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులు, అధికారులతో కలిసి జీయం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీటి చంద్రమౌళి సర్వే ఆఫీసర్ ఆరెల్లిపోషం బ్రాంచ్ సెక్రటరీ మాదన మహేష్ గుర్రం ప్రభుదాస్ దొంత సాయన్న పాల్గొన్నారు
Admin
Aakanksha News