ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తున్న ట్రైన్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. కడప ఎర్రగుంట్ల దగ్గర అర్థరాత్రి ట్రైన్లో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను దుండగులు లాక్కెళ్లారు. దీనిపై ఆర్పీఎఫ్ పోలీసులకు బాధిత మహిళలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Admin
Aakanksha News