ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / కాకినాడ జిల్లా : కాకినాడలోని సూర్యనారాయణపురంలో గల ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థుల జుట్టును హెడ్ మాస్టర్ కత్తిరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు హెడ్ మాస్టారు పై కేసు నమోదు చేశారు.
Admin
Aakanksha News