ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న శివాలయంలోకి అకస్మాత్తుగా నాగుపాము ప్రవేశించి లోపలి వెళ్లిన అనంతరం కొంత సేపు అక్కడే ఉండి శివలింగంపైకి ఎక్కి పడగ విప్పి కూర్చుంది. ఈ దృశ్యాలను చుసిన భక్తులు ఒక్క సరిగా షాక్ కు గురైయ్యారు. అనంతరం నాగుపామును ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Admin
Aakanksha News