Sunday, 10 May 2026 07:39:25 AM

ఓబి కంపెనీలో బోల్తా కొట్టిన ట్యాంకర్...

Date : 22 March 2025 10:34 AM Views : 323

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సింగరేణికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఓబీ కంపెనీలో టాంకర్ బోల్తాపడడంతో డ్రైవర్ కు గాయాలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.వివరాల్లోకి వెళ్తే... ఓబి కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ట్యాంకర్ బ్రేకులు ఫీల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గాయాలైన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :