Saturday, 13 June 2026 05:02:33 PM

టీ సాట్ ను 10 వతరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి...

Date : 22 February 2025 10:17 AM Views : 380

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తుకు భరోసానిచ్చే విధంగా కృషి చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలకు ఎలా సన్నధం కావాలో సబ్జెక్టు నిపుణులచే టీ-సాట్ ద్వారా లైవ్ ప్రోగ్రాంనిర్వహించామని డీఈవో రమేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అందరూ ఈ ప్రోగ్రాంను వీక్షించేందుకు ఆయా హెచ్ఎంలు, పాఠశాలలఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :