ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు.ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News